హైదరాబాద్

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

చీమకుర్తి: ప్రకాశం జిల్లా ఒంగోలు-నంద్యాల రహదారిలో చీమకుర్తి శివారులోని గంగా లారీ కాటా వద్ద జరిగిన ప్రమాదంలో ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కురిచేడుకు చెందిన దూపాటి …

పురపాకలశాఖ అధికారులతో మంత్రి సమీక్ష

హైదరాబాద్‌: పురపాలక శాఖ అధికారులతో మంత్రి మహీధర్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో నాలాల అక్రమణలు తొలగించేందుకు ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టాలని కలెక్టర్‌, .జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను ఆదేశించారు.

ప్రధానితో సోనియా సమావేశం

న్యూఢిల్లీ: ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ సమావేశమయ్యారు. మంత్రివర్గ పునర్‌ వ్యవస్తీకరణ, లోక్‌సభ పక్షనేత, కొత్త ఆర్థికమంత్రి పవార్‌ డిమాండ్లపై చర్చించినట్లు తెలుస్తోంది.

నక్సల్స్‌ సానుభూతిపరుల లొంగుబాటు

భద్రచలం: ఖమ్మం వెంకటాపురం, చర్ల మండలాలకు చెందిన సుమారు 148మంది మావోయిస్టు సానుభూతిపరులు జిల్లా ఎస్పీ హరికుమార్‌ ఎదుట లొంగిపోయారు. గత మూడు సంవత్సరాలుగా మావోయిస్టులు చేపట్టిన …

వైద్య పరిశోధనలకు లక్ష్మీ సెహగల్‌ భౌతిక కాయం

కాన్పూర్‌: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో తుదిశ్వాస విడిచిన స్వాతంత్య్ర సమరయోధురాలు కెప్టెన్‌ లక్ష్మీ సెహగల్‌ పార్థివ దేహాన్ని మంగళవారం నగరంలోని జీఎస్‌వీఎం వైద్య కళాశాలకు ఉరేగింపుగా తరలించారు. లక్ష్మీ …

లీలావతి ఆసుపత్రిలో బాల్‌థాకరే

ముంబాయి: శివసేన అధినేత బాల్‌థాకరే సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం మంగళవారం ముంబాయి శివారు బాంద్రాలోని లీలావతి ఆసుపత్రిలో చేరినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సాధారణ వైద్య …

విషాహారం తిని అన్నాచెల్లెలు దుర్మరణం

దేవరకోట: విషాహారం తిని అన్నాచెల్లెలు మృతి చెందిన దుర్ఘటన కృష్ణా జిల్లా ఘంటసాల మండలం దేవరకోటలో విషాదం నింపింది. దేవరకోటకు చెందిన వర్రే వీరాస్వామి-స్వాతి దంపతుల కుమారుడైన …

రోడ్డు ప్రమాదంలో 14మంది మృతి

నల్గొండ: నల్గొండ జిల్లాలో బొక్కముంతలపాడు వద్ద సిమెంట్‌ లారీ బోల్తాపడిన ప్రమాదంవలో 14మంది ప్రాణాలు కోల్పోయారు. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయే యత్నంలో ఈప్రమాదంఓ సంభవించింది. మృతులందరూ …

విశాఖ కర్మాగారంలో సమ్మె విజయవంతం

విశాఖపట్నం: విశాఖ ఉక్కు కర్మాగారంలో పెట్టుబడుల ఉపసంహరణను నిరసిస్తూ కార్మికవర్గాలు చేపట్టిన సమ్మె విజయవంతమైంది. ప్లాంటులోని 14 వేల మంది శాశ్వత కార్మికులతో పాటు 20 వేలమంది …

41 పాయింట్ల ఆధిక్యంతో ముగిసిన సెన్సెక్స్‌

ముంబయి: మంగళవారం భారతీయస్టాక్‌మార్కెట్‌ లాభాలతో ముగిసింది. సెన్సెక్స్‌ 40.73 పాయింట్ల ఆధిక్యంతో 16918.08 వద్ద నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ 10.25 పాయింట్ల లాభంతో 5128.20 వద్ద ముగిశాయి. …

తాజావార్తలు