హైదరాబాద్

నిర్మాణంలో ఉన్న పోలీస్‌ అవాసాలపై మావోయిస్టుల దాడి

గిరిధిహ్‌: నిర్మాణంలో ఉన్న పోలీసు క్వార్టర్లపై మావోయిస్టులు విరుచుకుపడ్డారు. జార్ఖండ్‌లోని గిరిధిహ్‌ పట్టణ శివార్లలో ఈఘటన చోటుచేసుకుంది. సోమవారం వేకువ జామునే దాడి చేసిన మావోయిస్టులు పలు …

అప్జల్‌ గురు క్షమాబిక్ష దరఖాస్తును తిరస్కరించండి

-ప్రణబ్‌ను కోరిన బాల్‌ థాకరే ముంబాయి: పార్లమెంట్‌పై దాడి కేసులో మరణశిక్ష పడిన అప్జల్‌గురు క్షమాబిక్ష పిటిషన్‌ను నిర్వ్దందంగా తిరస్కరించాలని.. కొత్త రాష్ట్రపతిగా ఎన్నికైన ప్రణబ్‌ ముఖర్జీని …

పోలవరం టెండరు ఇంకా ఖరారు కాలేదు

హైదరాబాద్‌ం పోలవరం ప్రాజక్టు టెండరు ఇంకా ఖరారు కాలేదని, అన్ని ఆంశాలను పరిశీలించాకే ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని భారీ నీటిపారుదల శాఖమంత్రి సుదర్శన్‌రెడ్డి వెల్లడించారు. నిబంధనలు …

4లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరు: సుదర్శన్‌రెడ్డి

హైదరాబాద్‌: ఈ ఖరీఫ్‌లో సుమారు 4లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు నీరందిస్తున్నట్లు భారీ నీటిపారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ఆంధ్రాప్రాంతంలో 69,500ఎకరాలు, రాయలసీమకు 72,305 ఎకరాలు, …

శ్రవణ్‌గుప్తాపై అరెస్టు వారంట్‌ తాత్కాలికంగా నిలిపివేత

హైదరాబాద్‌: ఎమ్మార్‌ ఎంజీఎఫ్‌ మేనేజింగ్‌ డైరక్టర్‌ శ్రవణ్‌గుప్తాపై నాన్‌బెయిలబుల్‌ వారంట్‌ను సీబీఐ కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. ఎమ్మార్‌ కేసులో 15వ నిందితుడిగా ఉన్న శ్రవణ్‌గుప్తాపై గతంలో సీబీఐ …

విజయమ్మ దీక్షపై స్పదించాల్సిన అవసరం లేదు

హైదరాబాద్‌: రాజకీయ దురుద్దేశంతో వైఎస్‌ విజయమ్మ చేపట్టిన దీక్షకు స్పందించాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని చేనేతశాఖ మంత్రి ప్రసాద్‌కుమార్‌ అన్నారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో …

పెట్రోల్‌ ధర పెంపు

న్యూఢీల్లీ: పెట్రోలు ధరను మరోసారి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లీటర్‌ పెట్రోలుకు 70 పైసలు పెంచారు. పెరిగిన ధర ఈ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానుంది.

వైఎస్‌ నర్లక్ష్యమే నేతన్నల ఆత్మహత్యకు కారణం: తెరాస

హైదరాబాద్‌: సిరిసిల్లలో నేతన్నల ఆత్మహత్యలు ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి నర్గక్ష్యమనేనని తెరాస ఎమ్మోల్యే విమర్శించారు. ఆయన బతికి ఉన్నత కాలం రుణమాఫీ ఉత్తర్వులను అమలు చేయలేకపోయారని …

రణరంగంగా… సిరిసిల్ల..

కరీంనగర్‌ (జనంసాక్షి): సిరిసిల్ల రణరంగంగా మారింది. విజయమ్మ రాకను నిరసిస్తూ తెలంగాణ వాదులు తీవ్ర ఆందోళనలు చేశారు. ఉదయం నుంచే విజయమ్మ సిరిసిల్ల రావొద్దంటూ నిరసన ప్రదర్శన …

బొత్స వ్యాఖ్యలు వ్యక్తిగతమై ఉండవచ్చు: గాదె

హైదరాబాద్‌: తెలుగువారికి రెండు రాష్ట్రాలు ఉంటే తప్పేంటన్న పీసీసీ చీఫ్‌ బొత్స వ్యాఖ్యాలను మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి తప్పు పట్టారు. పీసీసీ పీఠంపై ఉండి అలా …

తాజావార్తలు