జిల్లా వార్తలు

భారత్‌-ఒమన్‌ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం

` ప్రధాని మోడీకి మరో గౌరవం ` ఆర్డర్‌ ఆఫ్‌ ఒమన్‌’ పురస్కారం ప్రదానం న్యూఢల్లీి(జనంసాక్షి):భారత్‌-ఒమన్‌ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. ప్రధాని మోదీ సమక్షంలో …

ఆ భూములు తెలంగాణ ప్రభుత్వానివే

` వనస్థలిపురం సమీపంలోని రూ.15వేల కోట్ల విలువైన భూమిపై సుప్రీంకోర్టు కీలక తీర్పు న్యూఢల్లీి(జనంసాక్షి):తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. రూ.15వేల కోట్ల విలువ చేసే …

తెలంగాణ గ్రూప్‌-3 ఫలితాలు విడుదల

హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణలో 1,370 గ్రూప్‌ -3 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక జాబితా విడుదలైంది. ఈ మేరకు ఎంపికైన అభ్యర్థులతో ప్రొవిజినల్‌ నోటిఫికేషన్‌ను టీజీపీఎస్సీ గురువారం తన వెబ్‌సైట్‌లో …

‘జీ రామ్‌ జీ’కి లోక్‌సభ ఆమోదం

` ‘ఉపాధి’ స్థానంలో కొత్తబిల్లుకు లోక్‌సభ పచ్చజెండా ` బిల్లు ప్రతులు చించి నిరసన తెలిపిన విపక్షం ` వెల్‌లోకి దూసుకెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ` …

భవిష్యత్‌కు పునాదుల వేద్దాం.. కేసీఆర్‌ను సీఎం చేద్దాం

` ఎన్నిక ఏదైనా కారు గుర్తు గెలవాలి… : కేటీఆర్‌ భువనగిరి(జనంసాక్షి): ‘సర్పంచి ఫలితాలు స్ఫూర్తి కావాలి. ఎన్నిక ఏదైనా కారు గుర్తు గెలవాలి. పార్టీ శ్రేణులు …

కక్ష సాధింపు ఆపండి

` నేషన్‌నల్‌ హెరాల్డ్‌ కేసులో సోనియా, రాహుల్‌లపై వేధింపులకు నిరసనగా భాజపా కార్యాలయాల ముందు కాంగ్రెస్‌ శ్రేణుల ఆందోళనలు ` కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు – గాంధీభవన్‌ …

పల్లెపోరు తీర్పు ప్రజాపాలనకు అనుకూలం

` 2029లో ఇవే ఫలితాలు పునరావృతం అవుతాయి ` ఇదే స్పూర్తితో మున్సిపల్‌, కార్పొరేషన్‌ ఎన్నికలు నిర్వహిస్తాం ` పంచాయితీ ఫలితాలు మా పాలనకు గీటురాయి రెండేళ్ల …

రాజకీయ కక్షతోనే నేషనల్ హెరాల్డ్ కేసు

        జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): – ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు రాజకీయ కక్ష సాధింపు తోనే నేషనల్ హెరాల్డ్ కేసు …

గంభీరావుపేట మండలం పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ విజేతలు..

          గంభీరావుపేట డిసెంబర్ 18 (జనం సాక్షి):గ్రామపంచాయతీ మూడో విడత లో భాగంగా గంభీరావుపేట మండలంలోని సర్పంచ్ గా గెలిచిన అభ్యర్థులు. …

ఢిల్లీని కప్పేసిన పొగమంచు

              డిసెంబర్ 18 (జనం సాక్షి): కాలుష్య కాసారంగా మారిన ఢిల్లీలో దట్టమైన పొగమంచు  కమ్మేసింది. ఎదురుగా ఉన్నవారు …