జిల్లా వార్తలు

అకాల వర్షంతో నగరం అతలాకుతలం

` హైదరాబాద్‌లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం ` పలు ప్రాంతాలకు నిలిచిన విద్యుత్‌ సరఫరా ` సహాయకచర్యల్లో తీవ్ర జాప్యంతో ప్రజలు ఇబ్బందులు ` పరిస్థితిపై …

2 ఫైనల్ కీ విడుదల.. రిజల్ట్స్ ఎప్పుడంటే

జేఈఈ సెషన్- 2 పరీక్షల తుది కీ మళ్లీ విడుదలైంది. తొలుత గురువారమే జేఈఈ రెండో సెషన్ పేపర్ -1కు సంబంధించిన తుది కీని జాతీయ పరీక్షల …

ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారమే ధ్యేయంగా భూభారతికి అంకురార్పణ

మక్తల్, (జనంసాక్షి) : మక్తల్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ భూ భారతి చట్టం 2025 పైన రైతులకు అవగాహన …

నేటి సమాజంలో విద్యతోనే ఉన్నత విలువలు

తాండూరు (జనంసాక్షి): నేటి సమాజంలో విద్యతోనే ఉన్నత విలువలు లభిస్తాయని భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్. పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ …

జనంసాక్షి కథనానికి స్పందన..వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు

బొంరాస్ పేట, (జనంసాక్షి): బొంరాస్ పేట మండలంలో అకాల వర్షాలు..అన్నదాత కుదేలు ఇంకా ప్రారంభం కాని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు అని జనం సాక్షి గురువారం …

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి

తాండూరు , (జనంసాక్షి): రైతులు దలారి బారిన పడకుండా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి …

ప్ర‌జ‌ల దృష్టి మ‌ర‌ల్చేందుకే..!

మంథని, (జనంసాక్షి) : త‌మ వైఫ‌ల్యాల‌ నుంచి ప్ర‌జ‌ల దృష్టి మ‌ర‌ల్చేందుకే భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ) క‌క్షాపూరిత రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతోందని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి …

కంచ గచ్చిబౌలి భూ వివాదంపై విచారణ వేగవంతం: కేటీఆర్

హైదరాబాద్‌ (జనంసాక్షి) : ప్రధాని మోదీకి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కీలక విజ్ఞప్తి చేశారు. పర్యావరణంపై ప్రధానిగా తన చిత్తశుద్ధి, బాధ్యతను నిరూపించుకోవాల్సిన సమయం ఇది. …

విధులు ముంగించుకొని : అనంత లోకాలకు

పిట్లం,(జనంసాక్షి): పిట్లం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ బుచ్చయ్య గురువారం రాత్రి విధులు ముంగించుకొని,పిట్లం నుండి తన స్వగ్రామంకు బయలుదేరి వెళ్తున్న సమయంలో మార్గమధ్యంలో సిద్దాపూర్ …

వర్గాల మధ్య విద్వేషాలు సృష్టిస్తే కఠిన చర్యలు

సంగారెడ్డి , ( జనంసాక్షి): ఇరువర్గాల మధ్య, కుల మతాల మధ్య విద్వేషాలు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ హెచ్చరించారు. శుక్రవారం …

తాజావార్తలు