జిల్లా వార్తలు

కంచ గచ్చిబౌలి భూ వివాదంపై విచారణ వేగవంతం: కేటీఆర్

హైదరాబాద్‌ (జనంసాక్షి) : ప్రధాని మోదీకి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కీలక విజ్ఞప్తి చేశారు. పర్యావరణంపై ప్రధానిగా తన చిత్తశుద్ధి, బాధ్యతను నిరూపించుకోవాల్సిన సమయం ఇది. …

విధులు ముంగించుకొని : అనంత లోకాలకు

పిట్లం,(జనంసాక్షి): పిట్లం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ బుచ్చయ్య గురువారం రాత్రి విధులు ముంగించుకొని,పిట్లం నుండి తన స్వగ్రామంకు బయలుదేరి వెళ్తున్న సమయంలో మార్గమధ్యంలో సిద్దాపూర్ …

వర్గాల మధ్య విద్వేషాలు సృష్టిస్తే కఠిన చర్యలు

సంగారెడ్డి , ( జనంసాక్షి): ఇరువర్గాల మధ్య, కుల మతాల మధ్య విద్వేషాలు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ హెచ్చరించారు. శుక్రవారం …

ముఖ్యమంత్రి సహాయ నిధి

గుర్రంపోడు (జనంసాక్షి): నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం ములకలపల్లి గ్రామపంచాయతీ లో శుక్రవారం సీఎం సహాయ నిధి చెక్కును ములకలపల్లి గ్రామపంచాయతీకి చెందిన పగిళ్ల ఆంజనేయులుకు ,13000 …

కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర

మంథని, (జనంసాక్షి) : పెద్దపల్లి జిల్లా ఉమ్మడి కమాన్ పూర్ మండలంలోని సిద్దిపల్లె, పెంచికల్ పేట్, నాగారం, రొంపకుంట, గొల్లపల్లి, గుండారం, సుందిళ్ల, చందనాపూర్ గ్రామాల్లో పీ.ఏ.సీ.ఎస్ …

నేత్రపర్వంగా బద్రేశ్వరుని పల్లకిసేవ

తాండూరు (జనంసాక్షి): పట్టణ నడిబొడ్డున కోలువుదీరిన శ్రీబావిగి భద్రేశ్వర జాతర బ్రహ్మోత్సవాలలో బాగా ఐదురోజులపాటు బద్రేశ్వరుని పల్లకిసేవ కార్యక్రమాలు నిర్వహిస్తారు.ఇందులో బాగంగా నే మంగళవారం నుంచి శనివారం …

సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి

బెల్లంపల్లి, (జనంసాక్షి): బెల్లంపల్లి పట్టణంలోని సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈసందర్భంగా సిపిఐ …

అధైర్య పడొద్దు ఆదుకుంటాం : ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

పరకాల, (జనంసాక్షి): అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. …

వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టులో ముగిసిన విచారణ

న్యూఢిల్లీ (జనంసాక్షి): వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. పూర్తి వివరణ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం వారం రోజుల గడువు కోరింది. కేంద్రం కోరిక మేరకు సుప్రీం …

వేసవిలో త్రాగునీటి ఎద్దడి లేకుండా చూడాలి :ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి

తాండూరు (జనంసాక్షి):వేసవిలో త్రాగునీటి ఎద్దడి లేకుండా చూడాలని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పేర్కొన్నారు.గురువారం హైదరాబాద్ కోకపేట్ క్యాంపు కార్యాలయంలో ఎంపీడీవోలు, మిషన్ భగీరథ, పంచాయతీరాజ్ అధికారులు, …

తాజావార్తలు