జిల్లా వార్తలు

10వ తరగతి బోర్డు పరీక్షలు ఇకపై ఏడాదికి రెండుసార్లు

` ముసాయిదాకు సీబీఎస్‌ఈ ఆమోదం న్యూఢల్లీి(జనంసాక్షి): 2026 నుంచి ఏడాదికి రెండుసార్లు 10వ తరగతి బోర్డు పరీక్షల నిర్వహణకు సంబంధించిన ముసాయిదా నిబంధనలకు సీబీఎస్‌ఈ ఆమోదం రెండు …

ఆ ఎనిమిది మందిని కాపాడేందుకు సర్వశక్తులు ఒడ్డుతాం

` వారి ప్రాణాలు కాపాడటమే మా తక్షణ కర్తవ్యం ` బురద నీటిని బయటికి తీయడమే ప్రధాన సవాలు మారింది ` దేశంలోనే అత్యంత క్లిష్టమైన సొరంగం …

దేశంలో తొలిసారిగా లైఫ్‌సైన్సెస్‌ పాలసీ తీసుకొస్తాం

` ఈ రంగంలో గ్లోబల్‌ హబ్‌గా హైదరాబాద్‌ మారనుంది ` ట్రిలియన్‌ డాలర్ల ఆర్థికశక్తిగా తెలంగాణ అవతరిస్తుంది ` ఇదే లక్ష్యంతో పరిశోధనలు, కొత్త ఆవిష్కరణల కోసం …

మార్చి 1 నుంచే కొత్త రేషన్‌కార్డులు

` ఒకే రోజు లక్ష కార్డులు పంపిణీ చేయనున్న అధికారులు హైదరాబాద్‌(జనంసాక్షి):ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పేదలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం శుభవార్తను అందించింది. గత పదేళ్లకు పైగా అన్ని …

హుజూరాబాద్‌లో భారీ చోరీ

దంపతులపై కత్తితో  దుండగులు దాడి దాదాపు 70 తులాల బంగారం, రూ.8 లక్షల నగదుతో పరార్‌ హుజూరాబాద్‌ : కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో భారీ చోరీ జరిగింది. …

రాష్ట్ర సచివాలయం కొత్త ప్రధాన ద్వారం సిద్ధమైంది

హైదరాబాద్‌: రాష్ట్ర సచివాలయం కొత్త ప్రధాన ద్వారం సిద్ధమైంది. ఈ ద్వారం నుంచే సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు రాకపోకలు సాగిస్తారని కార్యాలయ ఉద్యోగులు తెలిపారు. గతంలోనూ …

భాష కోసం ప్రాణాలు కూడా వదిలేశాం..కమల్‌హాసన్‌

చెన్నై:తమిళులు భాష కోసం ప్రాణాలు వదిలారని, ఈ విషయంలో తమతో ఆటలొద్దని ప్రముఖ నటుడు మక్కల్‌ నీది మయ్యమ్‌ (ఎంఎన్‌ఎమ్‌) అధినేత కమల్‌హాసన్‌ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. …

బీఆర్‌ఎస్‌ నీళ్లు పారిస్తే.. కాంగ్రెస్‌ నీళ్లు నములుతున్నది

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసమర్థ పాలనతో రాష్ట్రవ్యాప్తంగా 430 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ఆరోపించారు. ముందు చూపు …

బీసీ నేతలతో సీఎం రేవంత్ కీలక భేటీ

హైదరాబాద్ – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం నేటి ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో జరగనుంది. టీపీసీసీ …

కొవిడ్‌ మాదిరి

చైనాలో కొత్త వైరస్‌ గుర్తింపు బీజింగ్‌(జనంసాక్షి): చైనాలో కొవిడ్‌ మాదిరిగా ఉన్న కొత్త వైరస్‌ను పరిశోధకులు గుర్తించారు. జంతువుల నుంచి మానవులకు సంక్రమించే ముప్పు ఉన్నట్లు భావిస్తున్నారు. …