జిల్లా వార్తలు

రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో నేడు సీఎల్పీ భేటీ

హైదరాబాద్‌: రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్‌ శాసనసభాపక్షం నేడు సమావేశం కానుంది. జూబ్లీహాల్లో జరుగనున్న ఈ భేటీ సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఎమ్మేల్యేలకు విందు ఇవ్వనున్నారు. రాష్ట్రపతి …

ముఖ్యమంత్రికి విద్యుత్‌ సమస్యపై కేసీఆర్‌ బహిరంగ లేఖ

హైదరాబాద్‌: రాష్ట్రంలో విద్యుత్‌ సమస్యపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి తెరాస అధినేత కేసీఆర్‌ బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ రైతులకు విద్యుత్‌ అందించే విషయంలో ప్రభుత్వం వివక్ష ధోరణితో …

ప్రమాదంలేదని తెల్సిన జాలర్లపై కాల్పులు జరిపారు

దుబాయి : భారతీయ మత్స్యకారులపై అమెరికా నేవీ దళాలు జరిపిన కాల్పుల ఘటనపై యునైటెడ్‌ అరబ్‌ ఎమిరెట్స్‌ అధాకారులు స్పందించారు. జాలర్ల బోట్‌ తమ హెచ్చరికలను పట్టించుకోకపోవడంతో …

చోరికి వచ్చి చిన్నారులను హతమార్చిన దొంగలు

సికింద్రాబాద్‌: దొంగతనానికి వచ్చిన దొంగలు ఇద్దరు పసి బిడ్డలను హత్యచేసిన సంఘటన సికింద్రాబాద్‌లోని అడ్డగుంట ప్రాంతంలో జరిగింది. వస్త్రవ్యాపారి యాకూబ్‌ ఇంటికి వచ్చిన దొంగలు తమ్రీన్‌(4), మహబూబ్‌(2) …

48గంటల్లో ర్రాష్టంలో ఒక మోస్తరు భారీ వర్షాలు

విశాఖపట్నం: రాష్ట్రంలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపిందిన. ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకూ …

టెండర్లను రద్దు చేయాలని కార్మికుల ధర్నా

నిజామాబాద్‌: టెండర్లను రద్దు చేయాలని ఐఎఫ్‌టీయూ, ఎఐటీయూసీ ఆధ్వర్యంలో మున్సిపాల్‌ కమిషనర్‌ ఆఫీస్‌ ముందు కార్మికులు ధర్నా చేపట్టారు.

తెలంగాణ విగ్రహం ద్వంసం

కరీంనగర్‌, సూల్తానబాద్‌:  సూల్తానబాద్‌ మండలంలో  చిన్నబొంకూర్‌ గ్రామంలో మంగళవారం రాత్రి గుర్తుతెలియని దుండగలు తెలంగాణ విగ్రహంన్ని ద్వంసం చేయడంతో టీ.ఆర్‌.ఎస్‌.వి అధ్వర్యంలో పెద్దపెల్లిలో రాస్తా రోకో నిర్వహించాడం …

నాలుగు గ్రానైట్‌ పరిశ్రమలకు నోటీసులు

ఖమ్మం: ఖమ్మంలోని గ్రానైట్‌ పరిశ్రమలపై విజిలెన్స్‌ అధికారులు ఈ రోజు దాడులు జరిపారు. రికార్డులు సరిగా లేని నాలుగు పరిశ్రమలకు వారు నోటీసులు జారీ చేశారు. .

ఎన్‌ఎంయూతో ఆర్టీసీ మూడో దఫా చర్చలు

హైదరాబాద్‌: సమ్మె నోటీసు ఇచ్చిన ఎన్‌ఎంయూతక్ష ఆర్టీసీ యాజమాన్యం మూడోదఫా చర్చలు జరిపింది. ఆర్టీసీలో పనిచేస్తున్న ఒప్పంద డ్రైవర్లు, కండక్టర్ల సర్వీసులు క్రమబద్దీకరించాలని యాజమాన్యాన్ని కోరినట్లు ఎన్‌ఎంయూ …

ప్రణబ్‌కు మద్దతివ్వడం తెదేపాకు అంగీకారం కాదు: చంద్రబాబు

హైదరాబాద్‌: రాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏ అభ్యర్థి ప్రణబ్‌కు మద్దతివ్వడం తెదేపాకు అంగీకారం కాదని తెదేపా నేత చంద్రబాబునాయుడు అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రజావ్యతిరేక విధానాలపై మూడు దశాబ్ధాలుగా …