జిల్లా వార్తలు

కరెంట్‌ కోతలకు నిరసనగా…టీడీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

పెద్దపల్లి: కరెంటు కోతలకు నిరసనగా గురువారం టీడీపీ ఎమ్మెల్యే విజయరమణారాఆవు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పెద్దపల్లి మండలంలోని రైతులందరు ఐబీ అతిథి గృహం నుంచి భారీ సంఖ్యలో …

టీ20 ప్రాథమిక జట్టులో యువీకి చోటు

న్యూఢిల్లీ: క్యాన్సర్‌ వ్యాధికి విదేవాల్లో చికిత్స చేయించుకొని పూర్తిగా కోలుకున్న యువరాజ్‌సింగ్‌కు ఐసీసీ వర్డల్‌ టీ20 ప్రాథమిక జట్టులో చోటు లభించింది. శ్రీలంకలో సెప్టెంబర్‌ నుంచి ప్రారంభమయ్యే …

యూపీఏ ఎంపీలకు సోనియా విందు

ఢిల్లీ: యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఈ రోజు మధ్యాహ్నం ఎంపీలకు విందు ఏర్పాటుచేశారు. రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో యూపీఏ పార్టీల ఎంపీలకు, మద్దతుదారులకు ఆమె ఢిల్లీలోని ఆశోకా …

ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో డంవ్‌ స్వాధీనం

కొమరాడ:ఆంధ్రా బడిశా సరిహద్దులో ఒడిశా పోలీసులు మావోయిస్టుల డంవ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ డంవ్‌లో 6 మందుపాతరలు, ఒక నాటుతుపాకీ, రెండు రౌండ్ల తూటాలు, రెండుఎలక్ట్రానిక్‌ డిటొనేటర్లు, …

పరిశ్రామిక రంగంలో మీడియా పాత్ర కీలకం

గోదావరిఖని: ఎన్టీపీసీ ఆధ్వర్యంలో పారిశ్రామిక రంగంలో మీడియా పాత్రను గురించి ఎన్టీపీసీ జ్యోతి నగర్‌ మిలీనియం హల్‌లో బుధవారం జాతీయ సెమినర్‌ను నిర్వహించారు. ఈ సెమినర్‌ను ఎన్టీపీసీ …

రెండు లారీలు ఢీకొని 5గురి మృతి

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆలమూరు మండలం జొన్నాడ వంతెన వద్ద ఎదురెదురుగా వస్తున్న ఇసుక లారీ, సిమెంట్‌ లారీ …

ఐఎస్‌ఎస్‌కు చేరిన సునీత

హ్యూస్థన్‌: భారత-అమెరికన్‌ వ్యోమగామి సునీతా విలియమ్స్‌ అంతర్జాతీయ అంతరీక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)ను చేరుకున్నారు. ఆమె మరోర వ్యోమగాములతో కలిసి మంగళవారం తమ సోయజ్‌ వ్యోమనౌకను విజయవంతంగా అంతర్జాతీయ …

ప్రైవేటు బస్సుల పై కోరాడా

హైదరాబాద్‌ : ప్రైవేటు ట్రావెల్స్‌పై రవాణా శాఖ అధికారులు దాడులు కోనసాగుతున్నాయి. బుధవారం ఉదయం ఎల్గీనగర్‌ వద్ద ఆర్టీఏ అధికారులు తనీఖీలు చేపట్టి నిబంధనలకు విరుద్దంగా తిరుగుతున్న …

ఇందిరమ్మ బాట రెండో విడతపై నేడు తుది నిర్ణయం

హైదరాబాద్‌: ఇందిరమ్మ బాట రెండో విడతను ఎప్పుడు, ఎక్కడ నిర్వహించాలన్న అంశంపై ప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకోనుంది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నిన్న తన కార్యాలయ అధికారులతో ఈ …

ట్రైఫెడ్‌ చైర్మన్‌గా సూర్యనాయక్‌

ఢిల్లీ: భారత గిరిజన మార్కెటింగ్‌ సమాఖ్య ట్రైఫెడ్‌ చైర్మన్‌గా ఎం.సూర్యనాయక్‌ నియమితులయ్యారు. చింతపండుతో పాటు 13 ఆటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర వచ్చేలా చర్యలు చేపట్టనున్నట్లు ట్రైఫెడ్‌ …