జిల్లా వార్తలు

హైదరాబాద్‌లో సంచరిస్తున్న కేరళ నరహంతకుడు

హైదరాబాద్‌: పోలీసుల నుంచి తప్పించుకొని తిరుగుతున్న  కేరళ నరహంతకుడు ఆంటోనీ హైదరాబాద్‌లో సంచరిస్తున్నట్లు ఆ రాష్ట్ర పోలీసులు గుర్తించారు. సెల్‌ ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా అతను నగరంలో …

ఇద్దరు మావోయిస్టుల అరెస్టు

భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలంలో ఇద్దరు మావోయిస్టులను రూరల్‌ పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. ఇందులో మావోయిస్టు జాతీయనాయకుడి బంధువుతోపాటు ఓ బెంగాల్‌ యువకుడు ఉన్నట్లు సమాచారం.

జొన్నాడ ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి

హైదారాబాద్‌: తూర్పుగోదావరి జిల్లా జొన్నాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై  ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్‌ను కోరారు. ప్రమాద …

రాష్ట్రపతి ఎన్నికలకు దూరం: టి.డి.పి నిర్ణయం

హైదరాబాద్‌, జూలై17: రాష్ట్రలతి ఎన్నికల్లో ఓటింగ్‌ కు దూరంగా ఉండాలని పిటిడిపి నిర్ణయించింది. మమతా బెనర్జీ ఓకే చెప్పడంతో బాబు నో చెప్పడం విశేషం. అయితే తెలంగాణ …

ప్రణబ్‌కు మద్దతు పలికిన తృణమూల్‌

పార్టీలో ఒత్తిడికి తలొగ్గన దీదీ న్యూఢిల్లీ,జూలై17: ఎట్ట కేలకు మమతాబెనర్జీ రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్‌ ముఖర్జీకి ఓటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం ఆమె తమ …

తెలంగాణ భూముల వేలాన్ని నిలిపివేయండి

హెచ్‌ఎండీఏ ఎదుట తెలంగాణవాదుల ధర్నా హైదరాబాద్‌,జూలై 17(జనంసాక్షి): హైదరాబాద్‌, రంగారెడ్డి శివారు ప్రాంతాల్లోని భూముల వేలాన్ని నిలిపివేయాలని టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కె.తారకరామారావు డిమాండు చేశారు. ఇందులో భాగంగా …

హైదరాబాద్‌లో ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు

హైదరాబాద్‌: నగరంలో ఇవాళ సాయంత్రం కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాలు జలమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న నివాసాల్లోకి వర్షపు నీరు చేరింది. అంబర్‌పేటలోని గంగానగర్‌లో వర్షపు …

వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి కమిషనర్‌ సూచన

హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా వర్షాకాలం ముగిసే వరకూ వైద్య ఆరోగ్య శాఖ పూర్తి అప్రమత్తంగా ఉండాలని అధికారులను ప్రభుత్వం అదేశించింది. కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ ప్రవీణ్‌ ప్రకాశ్‌ …

ప్రణబ్‌కు మద్దతివ్వడం తెదేపాకు అంగీకారం కాదు

హైదరాబాద్‌: రాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏ అభ్యర్థి ప్రణబ్‌కు మద్దతివ్వడం తెదేపాకు అంగీకారం కాదని తెదేపా నేత చంద్రబాబునాయుడు అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్‌కు తెదేపా గైర్హాజరయ్యేందుకు నిర్ణయించుకున్న …

ఏపీపీఎస్సీ నియామాకాల్లో తెలంగాణకు అన్యాయం

హైదరాబాద్‌: ఏపీపీఎస్సీ నియామకాల్లో కూడా తెలంగాణకు అన్యాయం జరుగుతోంది. మున్సిపల్‌ కమిషనర్‌కు గ్రేడ్‌-2 పోస్టుల్లో జోనల్‌ నిబంధనలు వ్యతిరేకంగా నియామకాలు జరిగాయని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌ …