జిల్లా వార్తలు

ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ తేదీ పై రెండు రోజుల్లో నిర్ణయం

హైదరాబాద్‌:ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ తేదీ పై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.ఎస్‌.ఆర్‌.ఐ మేడి ఉమారాణి రచించిన ‘తరతరాల స్త్రీ పుస్తక ఆవిష్కరణ …

పట్టుపరిశ్రమ ఉద్యగుల సంఘం అధ్యక్షుడిగా వెంకట్రామరాజు

హైదరాబాద్‌ : రాష్ట్ర పట్టు పరిశ్రమ శాఖ పుల్‌ టైం కంటిన్‌గెంట్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షునిగా ఎం.వెంకట్రామరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా వి. నారాయణ, కోశాధికారిగా  …

రాష్ట్ర ఎంపీలతో నేడు సోనియా భేటి

న్యూఢిల్లీ: యూపీఏ అధినేత్రి సోనియాగాంధీ ఈ రోజు రాష్ట్ర కాంగ్రెస్‌ ఎంపీలతో సమావేశం కానున్నారు. ఇప్పటికే ఆపార్టీ ఎంపీలంతా హస్తినకు చేరుకున్నారు. ఈసాయంత్రం ఐదు గంటలకు వారు …

నేడు మంత్రుల కమిటీ భేటీ వాయిదా

హైదరాబాద్‌: నేడు జరగాల్సిన ఎంపీలతో జరగాల్సి మంత్రుల కమిటీ వాయిదా పడింది. రానున్న ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కాంగ్రెస్‌ ఎంపీల నుంచి సలహాలు, …

జగన్‌, విజయసాయిలకు నార్కో పరీక్షలకు కోర్టు నిరాకరణ

హైదరాబాద్‌, జూలై 16 (జనంసాక్షి): వైఎస్‌ జగన్‌, విజయసాయిరెడ్డిలను నార్కో పరీక్షకు అనుమతి ఇవ్వాలని సిబిఐ దాఖలు చేసిన పిటిషన్‌ను నాంపల్లి సిబిఐ కోర్టు సోమ వారంనాడు …

డిసెంబర్‌లో పాక్‌-భారత్‌ క్రికెట్‌ దోస్తానా

ముంబయి, జూలై 16 (జనంసాక్షి): క్రికెట్‌ క్రీడాభిమానులకు ఒక శుభవార్త! భారత్‌-పాక్‌ జట్లు ఆడే మ్యాచ్‌లను తిలకించే మహద్భాగ్యం అభిమానులకు మరికొద్ది నెలల్లో కలగనున్నది. పాకిస్తాన్‌ క్రికెట్‌ …

ఎన్డీఏ అభ్యర్థిగా ఉపరాష్ట్రపతి బరిలో జశ్వంత్‌

న్యూఢిల్లీ, జూలై 16 (జనంసాక్షి): భారత ఉప రాష్ట్రపతికి జరగనున్న ఎన్నికలలో ఎన్డీయే అభ్యర్థిగా మాజీ విదేశాంగ మంత్రి జశ్వంత్‌ సింగ్‌ బరిలోకి దిగారు. యూపీఏ ప్రతిపాదించిన …

కిరణ్‌ వైఫల్యం వల్లే మెడికల్‌ సీట్లలో

తెలంగాణకు అన్యాయం అధిష్ఠానానికి తెలంగాణ ఎంపీల ఫిర్యాదు గోదావరిఖని, జూలై 16, (జనం సాక్షి) :ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి వైఫల్యం వల్లే తెలంగాణకు మెడికల్‌ సీట్లలో …

సఫాయి పనులు మనుషులతో చేయించొద్దని

ప్రధానిని కోరిన అమీర్‌ఖాన్‌ న్యూఢిల్లీ, జూలై 16 : సినీ హీరో అమీర్‌ఖాన్‌ సోమవారం ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ను కలిశారు. మనుషు లతో డ్రైనేజీలు శుభ్రం చేయిస్తున్న …

విద్యుత్‌ కోతలకు నిరసనగా

తెలంగాణ వ్యాప్తంగా రాస్తారోకోలు, ధర్నాలు హైదరాబాద్‌, జూలై 16 (జనంసాక్షి): కరెంటు కోతలకు నిరసనగా టిఆర్‌ఎస్‌ సోమవారం తెలంగాణ ప్రాంతమంతటా రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహించింది. పలు ప్రాంతాల్లో …