జిల్లా వార్తలు

ఆర్జీ-1 జీఎంకు హెచ్‌ఎంఎస్‌ వినతిపత్రం

గోదావరిఖని, జులై 16, (జనం సాక్షి) ఆర్జీ-1 జనరల్‌ మేనేజర్‌కు సోమవారం హెచ్‌ఎంఎస్‌ ఆధ్వర్యంలో నాయకులు వినతిపత్రం అందచేశారు. 2, 2ఎ ఇంక్లయిన్‌ల డివైజీఎం, స్టాఫ్‌ కార్యాలయాలను …

‘ఖని’లో సబ్‌స్టేషన్ల ముట్టడి… – టిఆర్‌ఎస్‌ ఇరువర్గాల నిరసన

కోల్‌సిటి, జులై 16, (జనం సాక్షి) విద్యుత్‌ కోతను నిరసిస్తు… సోమవారం టిఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో… నాయకులు శారదనగర్‌ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. ఈ సందర్బంగా టిఆర్‌ఎస్‌ కార్పొరేషన్‌ అధ్యక్షులు …

విద్యార్థికి అభినందన

కోల్‌సిటి, జులై 16, (జనం సాక్షి) ఐఐఐటిలో సీటు సాధించిన గోదావరిఖని అడ్డగుంటపల్లిలోని విద్యాభారతి హైస్కూల్‌కు చెందిన మునిగంటి రమ్యను సోమవారం పాఠశాల కరస్పాండెంట్‌ అరుకాల రాంచంద్రారెడ్డి, …

‘ప్రజావాణి’ సమస్యలను… పరిష్కరిస్తా

– తహాశీల్దార్‌ పద్మయ్య రామగుండం, జులై 16, (జనం సాక్షి) ప్రజల సమస్యలను పరిష్కరించడానికిి నిర్వహిస్తున్న ‘ప్రజావాణి’ కార్యక్రమంలో వచ్చిన పలు సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని తహాశీల్దార్‌ …

కరెంట్‌ కోతకు నిరసనగా ధర్నా…

రామగుండం, జులై 16, (జనం సాక్షి) రాష్ట్రవ్యాప్తంగా అమలుచేస్తున్న కరెంట్‌ కోతకు నిరసనగా తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్‌ఎస్‌) ఇచ్చిన పిలుపుమేరకు సోమవారం రామగుండం ఏఈ కార్యాలయం ముందు …

రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు

విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో భూతల ద్రోణి ఏర్పడిందని, దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో తెలంగాణ, రాయలసీమల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే …

బాధితురాలిని కలిసిన అస్సాం ముఖ్యమంత్రి

గౌహతి: ఇటీవల ముష్కరమూకల దాడికి గురైన మైనర్‌ బాలికను అస్సాం ముఖ్యమంత్రి తరుణ్‌ గొగోయ్‌ ఈరోజు కలిశారు. సంఘటన జరిగి వారం రోజులవుతున్నా పోలీసులు నిందితులందరినీ అరెస్టు …

అమరనాథ్‌ యాత్రలో మరో ఐదుగురి మృతి

జమ్ముకాశ్మీర్‌: అమరనాథ్‌ యాత్రలో మరో ఐదుగురు మృతిచెందారు. ఇప్పటివరకు మరణించినవారి సంఖ్య 83కి చేరింది. సోమవారం సాయంత్రానికి మరో 10 వేల మంది దర్శనం చేసుకున్నారు. జూన్‌ …

లండన్‌ ఒలింపిక్స్‌కి క్రీడాకారుల రాక ఆరంభం

లండన్‌: ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి ప్రపంచం నలుమూలలనుంచి క్రీడాకారులు, విలేకరులు, అధికారులు రావడం ప్రారంభమైంది. విమానాశ్రయంలో అతిథులకు స్వాగతం చెప్పడానికి వారి బరువైన క్రీడాసామగ్రిని చేరవేయడంలో తోడ్పడడానికి అధికారులు …

డయల్‌ యువర్‌ కమిషనర్‌

కరీంనగర్‌ : నగర పాలక సంస్థ కార్యాలయంలో వివిధ శాఖలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి సోమవారం నిర్వహించే డయల్‌ యువర్‌ కమిషనర్‌, ప్రజావాణి కార్యక్రమాలను నగర …