జిల్లా వార్తలు

మంత్రుల నివాసాల ముట్టడికి ఏబీవీపీ యత్నం

హైదరాబాద్‌: ఇంజనీరింగ్‌, మెడికల్‌ యాజమాన్య కోటా సీట్ల భర్తీ ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే నిర్వహించాలని డిమాండ్‌ చేస్త మంత్రుల నివాసాల ముట్టడికీ ఏబీవీపీ యత్నించింది. పెద్దసంఖ్యలో మంత్రుల …

రక్షణ పరికరాల తయారీలో ప్రవేటు సంస్థల భాగస్వామ్యం పెంచుతాం

హైదరాబాద్‌ : రక్షణ పరికరాల తయారీలో ప్రవేటు సంస్థల భాగస్వామ్యన్ని పెంచుతామని రక్షణ శాఖ సహయమంత్రి పల్లంరాజు తెలిపారు. బాలానగర్‌లో జలంతర్గాములకు అవసరామయ్యే విడి పరికారాల తయారి …

అమర్‌నాథ్‌ యాత్రలో మరో ఐదుగురు మృతి

జమ్ముకాశ్మీర్‌: అమర్‌నాథ్‌ యాత్రలో మరో ఐదుగురు మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు మరణించినవారి సంఖ్య 83కి చేరింది. జూన్‌ 23న ప్రారంభమైన ఈ ఏటి అమరనాథ్‌ యాత్రలో ఆదివారం …

ఖావ్‌ పంచాయతీలు చట్టవిరుద్దం

న్యూఢిల్లీ: నేరాన్ని ప్రోత్సహించే తరహాలో ఉండే ఖావ్‌ పంచాయతీ ( గ్రామాల్లో కొందరు పెద్దమనుషులుగా స్థానికంగా జరిగే గొడవలను పరిష్కరించడం ) పలు చట్టవిరుద్దమని కోర్టు సహాయకుడు …

రాష్ట్రపతి ఎన్నికకు అసెంబ్లీ ఆవరణలో ఏర్పాట్లు

హైదరాబాద్‌: ఈనెల 19న రాష్ట్రపతి పదవికి ఎన్నిక నేపథ్యంలో రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు ఓటు వేయడానికి వీలుగా అసెంబ్లీ ఆవరణలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకటో కమిటీ హాలులో ఎమ్మెల్యేలు …

ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బంద్‌కు పిలుపు

హైదరాబాద్‌: విద్యార్థుల సమస్యలపై చేతకాని తనంగా వ్యవహరిస్తున్న  ప్రభుత్వాన్ని నిరసిస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు విద్యాసంస్థల ఒకరోజు బంద్‌కు పిలుపునిచ్చాయి. విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ …

ప్రయాణికునికి గుండెపోటుతో అత్యవరంగా ల్యాండ్‌ చేసిన విమానం

హైదరాబాద్‌: దుబాయి నుంచి బ్యాంకాక్‌ వెళ్తున్న విమానాన్ని శంషాబాద్‌ విమానాశ్రయంలో అత్యవసరంగా దించేశారు. విమానంలో ప్రయాణిస్తున్న ఒకరికి గుండె పోటు రావడంతో విమానాన్ని దించివేశారు. విమానంలో ప్రయాణిస్తున్న …

తెలుగుజాతి చరిత్ర ఘనం :బ్రిటన్‌ ఎంపీ సైమన్‌ ప్రశంస

లండన్‌: భారత్‌, బ్రిటన్‌ల మధ్య సంబంధాలు దృఢమైనవి బ్రిటన్‌ పార్లమెంట్‌ సభ్యుడు సైమన్‌ హీజెన్‌ పేర్కొన్నారు. ఇక్కడి బ్రిటిష్‌ లైబ్రరీలో జరుగుతున్న ప్రపంచ తెలుగు చరిత్ర మహాసభల …

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్‌

ముంబాయి: స్టాక్‌ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 100పాయింట్లకు పైగా లాభపడింది. అటు నిఫ్టీ కూడా3 20పాయింట్ల లాభంతో కొనసాగుతోంది.

20కిలోల ఎండు గంజాయి పట్టివేత

మెదక్‌: 20 కిలోల ఎండు గంజాయిని ఈ రోజు పోలీసులు పట్టివేశారు. కంగ్టి మండలం రాజారాం తండాపై పోలీసులు దాడి చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఘటనతో …