తెలంగాణ

ఎన్నికైన కో ఆప్షన్ సభ్యులకు  అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి) : భూపాలపల్లి మున్సిపల్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కో-ఆప్షన్ ఎన్నికల్లో జనరల్ కేటగిరీ కో-ఆప్షన్ సభ్యుడిగా సజ్జనపు స్వామి, మహిళా కేటగిరీలో …

రైతులు ఐక్యంగా ఉంటేనే లాభసాటి వ్యవసాయం: ఎమ్మెల్యే గండ్ర

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): రైతులు ఐక్యంగా ఉంటేనే లాభసాటి వ్యవసాయం చేయొచ్చని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం …

అకాల వర్షాల నుండి పంటను కాపాడేందుకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన నలుగురు రైతులు

                లక్షెట్టిపేట ఏప్రిల్ 6 జనం సాక్షి: అకాల వర్షాల నుండి పంటను కాపాడేందుకు వెళ్లి ప్రాణాలు …

రాస్తారోకో

లక్షట్ పేట ఏప్రిల్ 6 జనం సాక్షి: లక్సెట్టి పేట మండలంలో ఈదురు గాలులకు గోడ కూలిన ఘటనలో మృతి చెందిన రైతుల కుటుంబసభ్యలతో కలిసి లక్సెట్టి …

నిత్యావసర సరుకుల ధరలు – ఆకాశాన్ని తాకుతుంటే సామాన్యులు బ్రతుకేదేట్ల?

హయత్ నగర్, మే 06 (జనం సాక్షి): కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం పెంచుతున్న డీజిల్, పెట్రోల్, వంటగ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ …

ఉప్పల్‌లో ఆకస్మిక తనిఖీలు: ప్రజల సమస్యలపై కమిషనర్ ప్రత్యేక దృష్టి

ఉప్పల్ మే 05 ( జనం సాక్షి ):ఉప్పల్ ప్రాంతంలో మౌలిక వసతుల మెరుగుదల, పారిశుద్ధ్య నిర్వహణ, ప్రజలకు అందుతున్న సేవలపై సమగ్ర అవగాహన కోసం ఎంఎంసీ …

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

                రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం.. ఇంటి స్థలం పేరు మార్పిడి కోసం లంచం …

ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన కలెక్టర్

ఉర్కొండ మే 05, ( జనం సాక్షి ) : నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ మంగళవారం రోజు ఊర్కొండ మండలంలోని ఊర్కొండపేట …

కమిషన్ల కక్కుర్తి డస్ట్ రోడ్డుకు పచ్చజెండా!

        ఇందుగుల రోడ్డు నిర్మాణంలో కాంట్రాక్టర్ బరితెగింపు అధికారుల పర్యవేక్షణ శూన్యం అంతా కాంట్రాక్టరే సుప్రీం! బాలకార్మికులను పంపించి మమ నాణ్యతపై నోరు …

ఎట్టకేలకు స్పందించిన హైడ్రా

మే 4,జనం సాక్షి:ప్రజా వ్యతిరేకతతో ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో కదలిక వచ్చింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలోని కొత్వాల్‌గూడలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న స్టోన్ క్రషర్లను హైడ్రా …

తాజావార్తలు