తెలంగాణ

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం రైతులు దళారులను నమ్మి మోసపోకండి

బొంరాస్ పేట, మే 3(జనం సాక్షి): రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని,రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలోనే వడ్లు …

రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలం

బొంరాస్ పేట, మే 3(జనం సాక్షి): రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ధ్వజమెత్తారు.ఆదివారం మండల …

ఇందుగుల రోడ్డు నిర్మాణంలో కాంట్రాక్టర్ దౌర్జన్యం జనం సాక్షి కథనంపై అరకొర స్పందన

మాడుగులపల్లి,మే 03 (జనం సాక్షి) నిబంధనలు గాలికే పర్యవేక్షణ అటకెక్కి కాంట్రాక్టరే సుప్రీం అన్నట్లుగా మాడుగులపల్లి మండలం ఇందుగులలో రోడ్డు నిర్మాణం సాగుతోంది ఇటీవల ఈ రోడ్డు …

మంత్రి శ్రీధర్ బాబు అభివృద్ధి మార్క్..!

 పెద్ద పేట మంథని, ( జనంసాక్షి) : రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అభివృద్ధి మార్క్..! చూపిస్తూ వస్తున్నారు. సిఆర్ఆర్ …

కరీంనగర్లో కాల్పుల కలకలం జ్యువెల్లరీ షాప్లో భారీ దోపిడీ

కరీంనగర్ బ్యూరో జనంసాక్షి తెలంగాణలోని కరీంనగర్ జిల్లా కేంద్రంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. నగరంలోని జ్యోతినగర్లో ఉన్న పీఎంజే జ్యువెల్లర్స్లో ఉదయం 10గంటలకు ఏడు గురు …

బావిలో ఈతకు వెళ్లి గల్లంతై వ్యక్తి మృతి

బచ్చన్నపేట మే 3 ( జనం సాక్షి):జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో లో బావిలో ఈతకు వెళ్లిన యువకుడు శనివారం గల్లంతై ఆదివారం ఉదయం శవమైన …

మంత్రి శ్రీధర్ బాబును కలిసిన ఆదివరాహ దేవస్థానం చైర్మన్ ముస్త్యాల దామోదర్

మంథని, ( జనంసాక్షి ): పెద్దపల్లి జిల్లా మంథని నియోజక వర్గం పరిధిలోని కమాన్ పూర్ ఆదివరాహ దేవస్థానం నూతన చైర్మన్ గా ఇటీవల ప్రమాణ స్వీకారం …

దేశమే దేహం.. ధర్మమే ప్రాణం అంటూ ఉప్పల్‌లో ఘనంగా హిందూ సమ్మేళనం

ఉప్పల్, మే 3 (జనం సాక్షి): “దేశమే దేహం.. ధర్మమే ప్రాణం” అనే నినాదంతో, “హిందువులంతా కదులుదాం – హిందూ శక్తి చాటుదాం” లక్ష్యంగా హిందూ సమ్మేళన …

ఘనంగా మే డే ఉత్సవాలు

గుండాల మే 2 ( జనం సాక్షి )గుండాల మండల వ్యాప్తంగా ప్రపంచ కార్మికుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈసందర్భంగా మండల పరిధిలోని వస్తాకొండూర్ గ్రామంలో …

సదాశివపేటలో ఘనంగా మేడే వేడుకలు.. పాల్గొన్న ఎమ్మెల్యే చింతా ప్రభాకర్

          సదాశివపేట మే 1(జనం సాక్షి)సదాశివపేటలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు.పట్టణంలోని మార్కెట్ యార్డ్ ఆవరణలోని పౌర సరఫరాల గోదాం వద్ద …

తాజావార్తలు