తెలంగాణ

పెండిరగ్‌ రైల్వే ప్రాజెక్టులకు నిధులు ఇవ్వండి

` కాజీపేట కేంద్రంగా డివిజన్‌ ఏర్పాటు చేయాలి ` రైల్వేశాఖ మంత్రి అశ్విన్‌ వైష్ణవ్‌కు రాష్ట్ర మంత్రులు వినతి హైదరాబాద్‌(జనంసాక్షి):రాష్ట్రంలోని పెండిరగ్‌ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని కేంద్ర …

ఎస్సీ వర్గీకరణ జరిగే వరకు అన్ని ఉద్యోగ నియామక పరీక్షల ఫలితాలు నిలిపివేయాలి

` ఎస్సీ వర్గీకరణపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మందకృష్ణ మాదిగ లేఖ హైదరాబాద్‌(జనంసాక్షి): ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ బహిరంగ లేఖ రాశారు. …

సాధారణ మహిళా ప్రయాణికులను యజమానులను చేస్తాం

` ఓ అన్నగా మాట ఇస్తున్నా.. మహిళల్ని కోటీశ్వరుల్ని చేస్తా ` మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తేనే రాష్ట్రంలో 1 ట్రిలియన్‌ ఆర్థిక వ్యవస్థ సాధ్యమవుతుంది ` …

ఏటీఎంలో చోరీ యత్నం..

హైదరాబాద్, మార్చి 04: నగర శివారులోని మైలార్ దేవ్ పల్లి మధుబన్ కాలనీలో ఏటీఎం చోరీ యత్నం కేసులో ట్విస్ట్ చొటు చేసుకుంది. దుండగులు ఏటీఎం చోరీకి యత్నించిన …

ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్దం..

హైదరాబాద్, మార్చి 04: ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహాణకు బోర్డ్ సర్వం సిద్దం చేసింది. మొదటి సంవత్సరం పరీక్షలు.. రేపటి నుంచి అంటే.. మార్చి 5వ తేదీ నుంచి ప్రారంభం …

కృష్ణాజల్లాలో న్యాయబద్ధమైన వాటా కేటాయించండి

` గోదావరిలో తెలంగాణ నికర జలాల వాటా తేల్చాలి ` పాలమూరు`రంగారెడ్డి, సీతారామ, సమ్మక్క సాగర్‌ ప్రాజెక్టులకు క్లియరెన్స్‌లు ఇవ్వండి ` తెలంగాణ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం …

మార్చిలో ఎండలు తీవ్రంగా ఉంటాయి: ఐఎండీ అలర్ట్

భారత వాతావరణ శాఖ (IMD) ఈ వేసవిలో పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించింది. దీని కారణంగా గోధుమ, శనగ వంటి పంటలకు నష్టం వాటిల్లవచ్చని …

ఢలిమిటేషన్‌లో దక్షిణాదిలో సీట్లు తగ్గించే కుట్ర

` తెలంగాణకు సౌంధవుడిలా కిషన్‌రెడ్డి ` ఆయన వల్లే రాష్ట్రానికి మెట్రో ప్రాజెక్టు అనుమతి లభించడంలేదు ` సబర్మతి సుందరీకరణను ప్రశంసించి మూసీ ప్రక్షాళన ప్రాజెక్టును మాత్రం …

ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతం

` భారీగా పోలింగ్‌ ` 3న ఓట్ల లెక్కింపు.. ఫలితాల ప్రకటన హైదరాబాద్‌(జనంసాక్షి): తెలుగు రాష్టాల్ల్రో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు గురువారం జరిగిన పోలింగ్‌ పక్రియ ముగిసింది. …

మొదట తాగునీటిపై దృష్టిసారించండి

` ఏపీ, తెలంగాణలకు సూచించిన కేఆర్‌ఎంబీ ` రెండు జలాశయాల్లో ఉన్న కొద్దిపాటి నీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలని సూచన హైదరాబాద్‌(జనంసాక్షి): తాగునీటికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ రెండు …

తాజావార్తలు