తెలంగాణ

కోలుకుంటున్న కృష్ణానాయక్‌

ఓల్డ్‌ మలక్‌పేట, హైదరాబాద్‌ : ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బాష్పవాయు గోళం తగిలి స్వల్పంగా గాయపడిన బానోతు కృష్ణానాయక్‌ (28) యశోదా ఆస్పత్రిలో డాక్టర్‌ మహేందర్‌రెడ్డి పర్యవేక్షణలో కోలుకుంటున్నాడు. …

ఛలో అసెంబ్లీ సక్సెస్‌: టీడీపీ ఎమ్మెల్యేలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఛలో అసెంబ్లీ సక్సెస్‌ అయ్యిందని టీడీపీ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర రావు, మోత్కుపల్లి నరసింహులు అన్నారు. సీఎం కిరణే పోలీసులతో అసెంబ్లీని దిగ్భంధించాలని చెప్పారు. అరెస్టు …

లంచం తీసుకుంటూ ఏసీబీ చిక్కిన కమిషనర్‌

కరీంనగర్‌ జిల్లా : కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ నగర పంచాయతీ కమిషనర్‌ వేముల దేవేందర్‌ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధన శాఖ అధికారులకు చిక్కారు. ట్రాక్టర్‌ లీజు …

రేపు తెలంగాణ బంద్‌కు పిలుపు ఇచ్చిన ఓయూ జేఏసీ

హైదరాబాద్‌ ,(జనంసాక్షి): విద్యార్థుల అక్రమ నిర్భంధాలకు నిరసనగా ఓయూ జేఏసీ శనివారం తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చింది. అరెస్టు చేసిన విద్యార్థులను బేషరతుగా విడుదల చేయాలని ఓయూ జేఏసీ …

ఓయూ పీఎస్‌పై విద్యార్థుల రాళ్ల వర్షం

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఉస్మానియా యూనివర్శిటీలో ఇంకా ఉద్రిక్త వాతావరణం కొనసాగుతూనే ఉంది. ఓయూ క్యాంపస్‌ పోలీస్‌ స్టేషన్‌పై విద్యార్థులు రాళ్ల వర్షం కురిపిస్తున్నారు. దాంతో పోలీసులు భాష్పవాయువు ప్రయోగిస్తున్నారు. …

సొమ్మసిల్లి పడిపోయిన తెరాస నేత శ్రవణ్‌

హైదరాబాద్‌ : చలో అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇందిరాపార్క్‌కు చేరుకున్న తెరాస నేత శ్రవణ్‌ సొమ్మసిల్లి పడిపోయారు. శ్రవణ్‌తో పాటు అక్కడి చేరుకున్న తెరాస కార్యకర్తలను పోలీసులు …

తెరాస ఎమ్మెల్యేలు, పోలీసులకు మధ్య తోపులాట

హైదరాబాద్‌ : గోల్కొండ పోలీస్‌స్టేషన్‌లో తెరాస ఎమ్మెల్యేలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. అసెంబ్లీ అవరణలో ఆందోళనకు దిగిన తెరాస ఎమ్మెల్యేలను అరెస్టు చేసిన అనంతరం గోల్కోండ …

గాంధీలో వైద్యులను అడ్డుకున్న పోలీసులు

హైదరాబాద్‌ : గాంధీ ఆసుపత్రి నుంచి ఇందిరాపార్కు వరకూ ప్రదర్శనగా బయలుదేరిన వైద్యులను పోలీసులు అడ్డుకున్నారు. ఆసుపత్రి ప్రధాన ద్వారం మూసివేసి వైద్యులను అక్కడే నిర్భంధించారు. దీంతో …

ఎంపీ విజయశాంతి అరెస్టు

హైదరాబాద్‌ : అసెంబ్లీలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించిన మెదక్‌ ఎంపీ విజయశాంతిని పోలీసులు అరెస్టు చేశారు. ఈసందర్భంగా విజయశాంతి పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

తెలంగాణ వాదులదే నైతిక విజయం

హైదరాబాద్‌,(జనంసాక్షి): పోలీసుల్ని మోహరింపచేసి ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణ వాదులదే నైతిక విజయమని తెలంగాణ పొలిటికల్‌ జేఏసీ ప్రొఫేసర్‌ కోదండరామ్‌ అన్నారు. చలో అసెంబ్లీకి బయల్ధేరిన ఆయనను …