తెలంగాణ

శ్రీఆంజనేయ యూత్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం

చిలుకూరు: రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు చిలుకూరు మండల కేంద్రంలో శ్రీఆంజనేయ యూత్‌ ఆధ్వర్యంలో సోమవారం ప్రారంభమయ్యాయి. స్వాతంత్య్ర సమరయోధుడు దొడ్డ నారాయణరావు, మండల తహశీల్దార్‌ ఎన్‌. …

విద్యుత్‌ అంశాన్ని విపక్షాలు రాజకీయం చేస్తున్నాయి. దానం

హైదరాబాద్‌ : రాష్ట్రంలో పేదలకు ఉచితంగా విద్యుత్‌ అందించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోందని మంత్రి దానం నాగేందర్‌ తెలిపారు. అందులో భాగంగానే 50 యూనిట్లలోపు విద్యుత్‌ వినియోగించే …

బొత్సతో రాజనర్సింహ, జానా భేటీ

హైదారాబాద్‌: పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రి జానారెడ్డి భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై నేతలు చర్చిస్తున్నట్లు సమాచారం.

సీబీఐ కోర్టుకు హాజరైన మంత్రి ధర్మాన

హైదరాబాద్‌ : జగన్‌ అక్రమాస్తులు కేసులో మంత్రి ధర్మాన ప్రాసాదరావు ఈ ఉదయం సీబీఐ కోర్టుకు హాజరయ్యారు.

రేపటి బంద్‌ నుంచి పరీక్షలకు మినహాయింపు

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ హైదరాబాద్‌ : విద్యుత్‌ సంక్షోభంపై రేపు చేపట్టనున్న రాష్ట్రవ్యాప్త బంద్‌ నుంచి పరీక్షలకు మినహాయింపు ఇచ్చినట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ …

భీవితిలో ఆమ్ల వర్షం

బీమిలి : విశాఖ జిల్లా భీమిలిలో ఈ ఉదయం ఆమ్లవర్షం కురిసింది. వర్షం నీటి నుంచి పొగలు రావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.

హైదరాబాద్‌-షిర్డీ టూరిస్ట్‌ బస్సుపై దొంగల దాడి

హైదరాబాద్‌, జనంసాక్షి: హైదరాబాద్‌-షిర్డీ టూరిస్ట్‌ బస్సుపై మరోసారి దోపిడి దొంగలు దాడి చేశారు. ఆదివారం హైదరాబాద్‌ నుంచి బయలుదేరిన గరుడ బస్సు మహారాష్ట్ర భూమ్‌ వద్ద బస్సుపై …

కానిస్టేబుల్‌ ఆత్మహత్య

హైదరాబాద్‌ : సరూర్‌నగర్‌లో సిటీ సెక్యూరిటీ వింగ్‌ కానిస్టేబుల్‌ రామవావు ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాల అతని ఆత్మహత్యకు కారణమని కుటుంబసభ్యులు తెలిపారు పోలీసులు కేసు నమోదు …

సిలిండర్ల లారీ బోల్తా ఘటనలో మరొకరు మృతి

గుంటూరు : చిలకలూరి పేట కాటూరు వైద్యకళాశాల వద్ద ఈ ఉదయం జరిగిన లారీ బోల్తా ప్రమాదంలో మరొరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో …

కృష్ణా విశ్వవిద్యాలయ పరిధిలో రేపటి పరీక్షలు వాయిదా

మచిలీపట్నం : కృష్ణా  విశ్వద్యాలయ పరిధిలో రేపు జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. మంగళవారం జరగాల్సిన పీజీ నాలుగు సెమిస్టర్‌ పరీక్షలు 23 అండర్‌ గ్రాడ్యుయేషన్‌  పరీక్షలు …

తాజావార్తలు