తెలంగాణ

విద్యానగర్‌లో అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌ : విద్యానగర్‌లోని ఓ గృహసముదాయంలో అగ్ని ప్రమాదం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వాచ్‌మెన్‌ గదిలో గ్యాస్‌ లీక్‌ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నలుగురికి …

విద్యుత్‌ చార్జీల విషయంలో ప్రభుత్వ నిర్ణయం గుడ్డిలో మెల్లలా ఉంది: శంకర్రావు

హైదరాబాద్‌, జనంసాక్షి: విద్యత్‌ చార్జీలను తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గుడ్డిలో మెల్లలా ఉందని మాజీ మంత్రి శంకర్రావు అన్నారు. పెంచిన విద్యుత్‌ చార్జీలను తగ్గిస్తూ ప్రభుత్వం …

ట్రాక్టర్‌-ఆటో ఢీకొని ఒకరు మృతి

కరీంనగర్‌, జనంసాక్షి: ఇసుక ట్రాక్టర్‌-ఆటో ఢీకొన్న ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. పట్టణంలోని రాంనగర్‌ ప్రాంతంలో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి అక్కడకక్కడే ప్రాణాలు …

అగ్నిప్రమాదంలో నాలుగు దుకాణాలు దగ్ధం

ఆదిలాబాద్‌, జనంసాక్షి: జైనూరులో జరిగిన అగ్నిప్రమాదంలో నాలుగు దుకాణాలు దగ్ధమయ్యాయి. సుమారు ఐదు లక్షల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది.

హైదరాబాద్‌లో బులియన్‌ ధరలు

హైదరాబాద్‌, జనంసాక్షి: నగర బులియన్‌ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 29,430 పలుకుతోంది. 22 క్యారెట్ల …

దొమ్మాటలో బెల్టుషాపులపై మహిళల దాడి

మెదక్‌, జనంసాక్షి: దౌల్తాబాద్‌ మండలం దొమ్మాటలో మద్యం బెల్టు షాపులపై మహిళలు విరుచుకుపడ్డారు. విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేస్తున్నారని ఆగ్రహిస్తూ మహిళలు ఉమ్మడిగా వెళ్ల ఇవాళ ఉదయం …

వరంగల్‌ కేటీపీపీలో సాంకేతిక లోపం

వరంగల్‌, జనంసాక్షి:  కేటీపీపీలో సాంకేతిక లోపం తలెత్తింది. బాయిలర్‌ ట్యూబ్‌ లీక్‌ కావడంతో అప్రమత్తమైన అధికారులు ఐదు వందల మెగావాట్ల విద్యుదుత్పత్తిని నిలిపివేశారు. వెంటనే రంగంలోకి దిగిన …

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అక్రమ బంగారాన్ని పట్టుకున్న కస్టమ్స్‌ అధికారులు

హైదరాబాద్‌, జనంసాక్షి: ఇమ్మిగ్రేషన్‌ అధికారుల కళ్లుగప్పి అక్రమంగా తరలిస్తోన్న బంగారాన్ని శంషాబాద్‌ విమానాశ్రయ కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. దుబాయి నుంచి యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ విమానంలో హైదరాబాద్‌ …

నేడు ఉప్పల్‌ స్టేడియం వద్ద ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్‌, జనంసాక్షి: ఐపీఎల్‌-6 మ్యాచ్‌ సందర్భంగా ఇవాళ ఉప్పల్‌ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించినట్లు ట్రాఫిక్‌ ఉన్నతాధికారులు తెలిపారు. రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంకు వచ్చే …

నాగోబా ఆలయ పూజారి దారుణ్యహత్య

ఆదిలాబాద్‌, జనంసాక్షి: తెలంగాణలో ప్రముఖ జాతర జరిగే పుణ్యక్షేత్రం నాగోబా ఆలయ పూజారి మెస్రం బొజ్జు దారుణ హత్యకు గురయ్యారు. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో ఈ దారుణం …