తెలంగాణ
ఈ నెల 12నుంచి పదోతరగతి మూల్యాంకన ప్రారంభం
హైదరాబాద్ : ఈ నెల 12నుంచి పదో తరగతి పరిక్ష పేపర్ల మూల్యాంకన ప్రక్రియ ప్రారంభించాలిని ప్రభుత్వం నిర్ణయింది. పదో తరగతి పరీక్షలు ఈ వారంలోనే ముగియనున్నాయి.
గురుకుల పాఠశాలల్లో పొరుగుసేవల సిబ్బందికి వేతనం పెంపు
హైదారాబాద్ :రాష్ట్రంలోని పన్నెండు ఆంగ్ల మాధ్యమం మైనారిటీ గురుకుల పాఠశాలల్లో పొరుగుసేవల సిబ్బందికి వేతనం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
రాత్రి 7 గంటలకు ముఖ్యమంత్రి మీడియా సమావేశం
హైదరాబాద్ : ఈరోజు 7 గంటలకు ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడదారు. విద్యుత్ ఛార్జీల భారంపై సీఎం ఈ సమావేశంలో రాయితీ ప్రకటన చేయనున్నట్లు సమాచారం.
19 మంది తహసీల్దార్లకు పదోన్నతి
హైదరాబాద్: రాష్ట్రంలో 19 మంది తహసీల్దార్లకు పదోన్నతి అభించింది. వీరందరికి డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది.
తాజావార్తలు
- 41 దేశాలపై ట్రావెల్ బ్యాన్ ?
- తెలంగాణ రైజింగ్కు సహకరించండి
- డీలిమిటేషన్పై ఢల్లీిని కదలిద్దాం రండి
- మారిషస్ భారత్కు కీలక భాగస్వామి: ` ప్రధాని మోదీ
- పాక్లో రైలు హైజాక్ ..
- ఫిర్యాదుల వెల్లువ
- పెండిరగ్ రైల్వే ప్రాజెక్టులకు నిధులు ఇవ్వండి
- ఎస్సీ వర్గీకరణ జరిగే వరకు అన్ని ఉద్యోగ నియామక పరీక్షల ఫలితాలు నిలిపివేయాలి
- సాధారణ మహిళా ప్రయాణికులను యజమానులను చేస్తాం
- ఏటీఎంలో చోరీ యత్నం..
- మరిన్ని వార్తలు