తెలంగాణ

ఐపీఎల్‌ మ్యాచ్‌సందర్భంగా శుక్రవారం ట్రాఫిక్‌ మళ్లింపు

హైదరాబాద్‌ : ఉప్పల్‌ స్టేడియంలో శుక్రవారం జరగనున్న ఐపీఎల్‌ మ్యాచ్‌ సందర్భంగా కొన్ని మార్గాల్లో ట్రాఫిక్‌నను మళ్లిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఉప్పల్‌నుంచి వరంగల్‌ వెళ్లే వాహనాలను ఈసీఐఎల్‌, …

ఈ నెల 12నుంచి పదోతరగతి మూల్యాంకన ప్రారంభం

హైదరాబాద్‌ : ఈ నెల 12నుంచి పదో తరగతి పరిక్ష పేపర్ల మూల్యాంకన ప్రక్రియ ప్రారంభించాలిని ప్రభుత్వం నిర్ణయింది. పదో తరగతి పరీక్షలు ఈ వారంలోనే ముగియనున్నాయి.

గురుకుల పాఠశాలల్లో పొరుగుసేవల సిబ్బందికి వేతనం పెంపు

హైదారాబాద్‌ :రాష్ట్రంలోని పన్నెండు ఆంగ్ల మాధ్యమం మైనారిటీ గురుకుల పాఠశాలల్లో పొరుగుసేవల సిబ్బందికి వేతనం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

రాత్రి 7 గంటలకు ముఖ్యమంత్రి మీడియా సమావేశం

హైదరాబాద్‌ : ఈరోజు 7 గంటలకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మీడియా  సమావేశంలో మాట్లాడదారు. విద్యుత్‌ ఛార్జీల భారంపై సీఎం ఈ సమావేశంలో రాయితీ ప్రకటన చేయనున్నట్లు సమాచారం.

19 మంది తహసీల్దార్లకు పదోన్నతి

హైదరాబాద్‌: రాష్ట్రంలో 19 మంది తహసీల్దార్లకు పదోన్నతి అభించింది. వీరందరికి డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది.

చట్టాల అమలు కీలకమన్న స్వచ్ఛంద సంస్థలు

హైదరాబాద్‌: ఆడపిల్లల ఆత్మరక్షణ అంశంపై తరుణి స్వచ్ఛంద సంస్థ, ఆంధ్రప్రదేశ్‌ బాలల హక్కుల సంఘం సంయుక్తంగా రవీంద్రభారతిలో చర్చా కార్యక్రమాన్ని నిర్వహించాయి. సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలకు …

జగన్‌ ఫోటోకి ఓట్లు రాలవని ఎన్టీఆర్‌ బొమ్మ పెట్టారు

తెదేపా నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు హైదరాబాద్‌, జనంసాక్షి: ప్లెక్సీలో జగన్‌ ఫోటో ఉంటే ఓట్లు రాలవని ఎన్టీఆర్‌ బొమ్మ పెట్టుకున్నారని తెదేపా నేత గాలి ముద్దు …

వామపక్షాల సమావేశం: రాష్ట్రబంద్‌పై చర్చ

హైదరాబాద్‌, జనంసాక్షి: వామపక్ష పార్టీలు ఈ రోజు స్థానిక సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమావేశమై ఈ నెల 9న జరప తలపెట్టిన రాష్ట్రబంద్‌పై చర్చిస్తున్నారు. రాష్ట్రబంద్‌తో ప్రభుత్వం …

హైదరాబాద్‌లో బులియన్‌ ధరలు

హైదరాబాద్‌, జనంసాక్షి: నగర మార్కెట్‌లో ఈరోజు నమోదైన వెండి, బంగారం ధరలు ఇలా ఉన్నాయి. కిలో వెండి ధర రూ.51,550 నమోదు కాగా 24 క్యారెట్ల 10 …

పోలవరం భూసేకరణలో వివక్ష: హరీశ్‌రావు

హైదరాబాద్‌, పోలవరం ప్రాజెక్టు భూసేకరణలో తెలంగాణ రైతుల పట్ల ప్రభుత్వం వివక్ష చూపుతోందని తెరాస ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఈ విషయంపై సీఎంకు లేఖ రాస్తానని ఆయన …