తెలంగాణ
రాజగోపాల్ను ప్రశ్నించిన సీబీఐ అధికారులు
హైదరాబాద్: జగన్ అక్రమాస్తుల కేసులో గనుల శాఖ మాజీ డైరెక్టర్ రాజగోపాల్ను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఆయనను సీబీఐ అధికారులు మూడు గంటల పాటు ప్రశ్నించినట్లు సమాచారమందింది.
హిమాయత్నగర్ ఉద్యోగి ఇంట్లో పేలుడు
హైదరాబాద్ : హిమాయత్నగర్లోని అగ్నిమాపకశాఖలో డ్రైవర్గా పనిచేస్తున్న ఉప్పలయ్య ఇంట్లో పేలుడు సంభవించింది. ఈ పేలుడుకు జిలెటిన్ స్టిక్స్ కారమణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
రండు పూరిళ్లు దగ్ధం
ఖమ్మం, జనంసాక్షి: కారెపల్లి మండలం ధర్మారంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో రెండుపూరిళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.
తాజావార్తలు
- ఓబుళాపురం మైనింగ్ కేసులో ‘గాలి’తో సహా ఐదుగురికి జైలు
- మోదీ నిర్లక్ష్యం వల్లే ఉగ్రదాడి
- నేడు దేశవ్యాప్తంగా మాక్డ్రిల్
- కొడంగల్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
- ఇరాన్ పోర్టులో పేలుడు శబ్దం 50 కి.మీ. దూరం వినిపించింది: ఇరాన్ మీడియా
- కస్తూరి రంగన్కు ప్రధాని మోదీ నివాళి.. దేశానికి ఆయన సేవలు చిరస్మరణీయం
- బీఆర్ఎస్ ఏకైక ఎజెండా తెలంగాణే.. 25 ఏళ్ల ప్రస్థానంలో ఇదే మా నిబద్ధత: కేటీఆర్
- కేసీఆర్ స్పీచ్పై తీవ్ర ఉత్కంఠ.. ఏ నలుగురు కలిసినా ఇదే చర్చ
- భారత్, హిందువులపై మరోసారి విషం చిమ్మిన పాక్ ఆర్మీ చీఫ్
- ఉగ్రదాడి దోషులను వదిలిపెట్టం: నరేంద్ర మోదీ
- మరిన్ని వార్తలు