తెలంగాణ

రేపు ఢిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి

హైదరాబాద్‌, జనంసాక్షి: రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీలో జరిగే న్యాయ సదస్సులో సీఎం పాల్గొంటారు.

రాజకీయ ఐకాస విస్తృతస్థాయి సమావేశం

హైదరాబాద్‌ : తెలంగాణ రాజకీయ ఐకాస విస్తృతస్థాయి సమావేశం మల్లాపూర్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ప్రారంభమైంది. సడక్‌బంద్‌, చలో ఆసెంబ్లీ, హైదరాబాద్‌లో బహిరంగ సభ, ఢీల్లీలో కార్యక్రమాలపై నేతలు …

అసలు తగ్గించి కొసరు పెంచారు : హరీశ్‌రావు

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి అంకెలగారడీతో పేదలను మోసగిస్తున్నారని తెరాస ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్రస్థాయిలో  ధ్వజమెత్తారు. పెంచిని విద్యుత్‌ ఛార్జీలను పేదలకు తగ్గించినట్లుగా చెబుతున్న సీపం అసలు తగ్గించి …

జర్నలిస్టుల కనీస అర్హతపై కమిటీ ఏర్పాటు : కట్జూ

హైదరాబాద్‌ : జర్నలిస్టుల కనీస అర్హతపై కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌ జస్టిన్‌ మార్కండేయ కట్టూ తెలిపారు. ప్రెన్‌ కౌన్సిల్‌ సభ్యుడు …

బంద్‌కు అన్ని పార్టీలు మద్దతివ్వాలి : నారయణ

హైదరాబాద్‌ : విద్యుత్‌ ఛార్జీల పెంపునకు నిరసగా ఈ నెల 9న తల పెట్టిన బంద్‌కు అన్ని పార్టీలు మద్దతివ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారయణ కోరారు. …

హైదరాబాద్‌ బులియన్‌ ధరలు

హైదరాబాద్‌ : నగరంలో బులియన్‌ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 కార్యెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 29.430.22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం …

ప్రయాణికుడి నుంచి అర కిలో బంగారం స్వాధీనం

హైదరాబాద్‌ : శంషాబాద్‌ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి వద్ద నుంచి అర కిలో బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్‌ నుంచి ఎమిరేట్స్‌ విమానంలో హైదరాబాద్‌కు …

విశాఖలో వ్యక్తి దారుణ హత్య

విశాఖ: నగరంలో ఓ వక్తి దారుణ హత్యకు గురయ్యాడు. బీచ్‌ రోడ్‌ కోస్టల్‌ బ్యాటరీ క్వార్టర్స్‌ వద్ద అప్పా హోటల్‌ వంట వాడిగా చేరిన రవి నిన్న …

థానే ఘటనలో 29కి చేరిన మృతుల సంఖ్య

థానే : మహారాష్ట్రలోని థానేలో నిర్మాణంలోని భవంతి కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 29కి చేరింది. 60 మందికిపైగా క్షతగాత్రులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గురువారం …

కేటీపీపీలో నిలిచిన విద్యుదుత్పత్తి

వరంగల్‌ : కేటీపీపీలో సాంకేతిక లోపం తలెత్తింది బాయిలర్‌ ట్యూబ్‌ 500 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. వెంటనే రంగంలోకి దిగిన నిపుణులు మరమ్మతు పనులు చేపట్టారు. అయితే …