నిజామాబాద్

అక్బరుద్దీన్‌కు రిమాండ్‌ పొడిగింపు

నిజామాబాద్‌: ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌కి నిజామాబాద్‌ కోర్టు విధించిన రిమాండ్‌ ఈరోజుతో ముగిసింది. దాంతో పోలీసులు ఆయనను కోర్టులో హాజరు పరిచారు. న్యాయస్థానం అక్బరుద్దీన్‌కు ఈ నెల …

ఇసుక రవాణా చేస్తున్న 100 టిప్పర్లు పట్టివేత

నిజామాబాద్‌: ఇసుక అక్రమ రవాణా చేస్తున్న 100 టిప్పర్లను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు పట్టుకున్నారు. నిజామాబాద్‌ జిల్లా రేంజల్‌ మండలం నీలకందుకుర్తిలో ఇసుక అక్రమ రవాణాపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు …

కాంగ్రెస్‌, వైకాపా కార్యకర్తల మథ్య ఘర్షణ

నిజామాబాద్‌: జక్రాన్‌పల్లి మండలం ఆర్గుల సహకార సంఘం అధ్యక్ష ఎన్నికల్లో కాంగ్రెస్‌, వైకాపా వర్గాలు ఘర్షణకు దిగాయి. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

చైర్మన్‌గా రాజీరెడ్డి నాలుగోసారి ఎన్నిక

నిజామాబాద్‌, జనవరి 31 (): నిజామాబాద్‌ సహకార సంఘం అధ్యక్షుడిగా వరుసగా  నాలుగోసారి కాంగ్రెస్‌ నాయకుడు ఎ.రాజీరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లాలో మొదటి విడతగా జరిగిన సహకార …

కలెక్టరేట్‌ ఎదుట ఐకాసా ఆందోళన

నిజామాబాద్‌, జనవరి 31 (): నిజామాబాద్‌ జిల్లా నవ్విపేట సహకార సంఘం ఎన్నికల్లో మంత్రి సుదర్శన్‌రెడ్డి ఒత్తిళ్ళ మేరకు చైర్మన్‌ ఎన్నికను వాయిదా వేశారని ఆరోపిస్తూ శుక్రవారం …

ఫిబ్రవరిని 7న అక్బరుద్దీన్‌ను మరోసారి హాజరు పరచాలి కోర్టు ఆదేశాలు

నిజామాబాద్‌, జనవరి 31 (): ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీని ఫిబ్రవరి 7వ తేదీన మరోసారి కోర్టు ముందు హాజరుపరచాలని జిల్లా కోర్టు పోలీసులను ఆదేశించింది. మతవిద్వేషాలను …

డిఎస్‌ ఇంటిని ముట్టడించిన పిడిఎస్‌యు విద్యార్థులు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 1 (: తెలంగాణ కోసం ప్రజలంతా ఉద్యమిస్తుంటే మాజీ పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్‌ మౌనంగా ఉండడాన్ని నిరసిస్తూ శుక్రవారం నిజామాబాద్‌లోని ఆయన నివాసం …

కేంద్రమంత్రుల దిష్టిబొమ్మలు దగ్ధం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 1 (): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డంకిగా మారిన తెలంగాణ కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులకు తగిన బుద్ధి చెప్పాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు …

అక్బరుద్దీన్‌ను నిజామాబాద్‌లో విచారిస్తున్న పోలీసులు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 1 (): అక్బరుద్దీన్‌ ఓవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో ఆయనను శుక్రవారం నిజామాబాద్‌కు తీసుకువచ్చారు. రెండు రోజుల పాటు పోలీసు కస్టడీలో విచారించనున్నారు. …

నవీపేట పీఏసీఎస్‌ పరిధిలో ఇద్దరు డైరెక్టర్ల అపహరణ

నిజామాబాద్‌: నవీపేట సహకారసంఘం పరిధిలోని ఇద్దరు డైరెక్టర్లను కాంగ్రెస్‌ ఛైర్మన్‌ అభ్యర్థి అపహరించారని పోలీసులకు ఫిర్యాదు అందించి. దీనిపై ఆర్డీఓ విచారణ చేపట్టారు.

తాజావార్తలు