ముఖ్యాంశాలు

చర్చించకుండానే కమిషనర్ సొంత నిర్ణయం

కోదాడ మున్సిపాలిటీలో ప్రోటోకాల్ వివాదం రోజురోజుకు ముదురుతుంది. గత కొంతకాలంగా మున్సిపాలిటీ కమిషనర్ చైర్పర్సన్ కు సరైన గౌరవం ఇవ్వకపోవడం ,చైర్ పర్సన్ కు మున్సిపాలిటీ పరిధిలో …

ఓల్డ్ బోయిన్ పల్లి హరిజన బస్తీ లో కమ్యూనిటీ హాల్ లో టైలరింగ్ సెంటర్ ప్రారంభించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ముద్దం నరసింహ యాదవ్

కార్డు సంస్థ సేవలు మహిళలు అందరూ ఉపయోగించుకోవాలి  కార్పొరేటర్ ముద్దం కంటోన్మెంట్  డిసెంబర్ 18 జనం సాక్షి   ఓల్డ్ బోయిన్ పల్లి  119 వ డివిజన్  అస్మత్ …

ఉచిత కంటి అద్దాల పంపిణీ.

ఈ నెల 12న సాయినాథ పురం వెల్ఫేర్ అసోసియేషన్ కమ్యూనిటీ హాల్ లో నంది కంటి శ్రావణ్ కుమార్ ఫౌండేషన్ మరియు సవేరా ఆనంద్ నేత్రాలయ ఆధ్వర్యంలో …

మల్లన్న కళ్యాణానికి హాజరైన రాజకీయ ప్రముఖులు

తెలంగాణ రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కళ్యాణానికి చేర్యాల మండలం నుండి టిఆర్ఎస్, సిపిఐ కాంగ్రెస్, …

వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందిస్తే వ్యాపార దినదిన అభివృద్ధి మంత్రి సబితా ఇంద్రారెడ్డి

గోల్డ్ రెడీమేడ్ గార్మెంట్స్ షోరూంను ప్రారంభించిన మంత్రి  ఎల్బీనగర్( జనం సాక్షి ) వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందిస్తే ఏ వ్యాపారమైన దినదిన అభివృద్ధి చెందుతుందని విద్యాశాఖ …

సిద్దిపేటలో జరిగే సిఐటియు రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి.

సిఐటియు మండల కన్వీనర్ పోచమోని కృష్ణ.. రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 18 (జనంసాక్షి)  ఈనెల 21, 22, 23 తేదీలలో సిద్దిపేటలో జరిగే సిఐటియు రాష్ట్ర మహాసభలను …

చెరువులలో చేపలపై బెస్త కులానికే తొలి హక్కు కావాలి…… డిమాండ్ చేసిన గంగపుత్ర సంఘం రాష్ట్ర నాయకులు..

సికింద్రాబాద్ సీతాఫలమండి లో తెలంగాణ ప్రదేశ్ గంగపుత్ర  బెస్త సంఘం  రాష్ట్ర కమిటీ   కార్యవర్గ  సమావేశం  అయ్యింది. తెలంగాణ ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు  ఏ ఎల్ మల్లయ్య …

ఇరుముడి,భక్తిశ్రద్ధలతో పూజలు శబరిమల కు బయలుదేరిన అయ్యప్ప స్వాములు

కొండమల్లేపల్లి మండల కేంద్రంలో గల శ్రీ సీతారామాంజనేయ చంద్రమౌళీశ్వర అయ్యప్ప దేవాలయంలోని  గురుస్వాములు  ప్రతాప్ రెడ్డి గురుస్వామి, ప్రభాకర్ రెడ్డి గురుస్వామి  ఆధ్వర్యంలో అయ్యప్ప మాలాధారణ దీక్ష  …

ప్రభుత్వ సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలి

మండల కోఆప్షన్ సభ్యుడు జుబేర్ చౌడాపూర్,డిసెంబర్ 18(జనం సాక్షి):తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద కుటుంబాలకు ఆర్థికంగా తోడ్పాటును కల్పించాలని స్వయం సంకల్ప కృషితో మైనార్టీలకు రాష్ట్ర వ్యాప్తంగా …

దేశ ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం చేసిన బి ఆర్ ఎస్ నాయకులపై చర్యలు తీసుకోండి.

పట్టణ సిఐ రాజేందర్ రెడ్డి కి వినతి పత్రం. బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి యు రమేష్ కుమార్. తాండూరు డిసెంబర్ 18( జనం సాక్షి) దేశ ప్రధాని …