ముఖ్యాంశాలు

కాలనీ ప్రతినిధులు అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి: కార్పొరేటర్ మొద్దు లచి రెడ్డి

నూతనంగా ఎన్నికైన కాలనీ ప్రతినిధులు అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి అన్నారు.     బి .యన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర కాలనీ …

బహుజన రాజ్యం లో బహుజనుల కు న్యాయం

)రాబోయే ది బహుజన రాజ్యం అని  బహుజన రాజ్యం  బహుజనుల కు న్యాయం జరుగుతుందని బిఎస్పీ రాష్ట్ర నాయకులు సిద్దు రావణ్ అన్నారు. ఆదివారం జహీరాబాద్ పట్టణంలో …

భారతదేశాన్ని శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దడమే బిజెపి పార్టీ యొక్క లక్ష్యం: కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి

ప్రపంచంలో భారతదేశాన్ని శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దడమే బిజెపి పార్టీ యొక్క లక్ష్యమని కార్పొరేటర్ మొద్దులచ్చిరెడ్డి  అన్నారు.     బి యన్ రెడ్డి నగర్ డివిజన్  జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు …

నందివనపర్తిలో రజకుల కులదైవం ఈదమ్మ గుడి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మాజీ సర్పంచ్ రాజునాయక్

యాచారం మండలం నందివనపర్తి గ్రామంలో రజకుల కుల దైవం ఈదమ్మ గుడి పునర్నిర్మాన పనులను  , రాజునాయక్ సేవా సమితి ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణ పనులను ప్రారంభించారు. …

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డు అందుకున్న మంతటి గోపి మాదిగ.

మరింత బాధ్యత పెరిగింది. -తెలంగాణ దండోరా పార్లమెంట్ ఇంచార్జీ మంతటిగోపి మాదిగ. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,డిసెంబర్18(జనంసాక్షి): బహుజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన …

గుడిబండలో దళిత బంధు పథకం కింద ఏర్పాటు చేసుకున్న ఎస్ఆర్ఎం స్పోర్ట్స్ జిమ్ ప్రారంభించిన ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకం ప్రవేశపెట్టి దళితుల ఆత్మగౌరవాన్ని పెంచారని  కోదాడ  శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్  అన్నారు. ఆదివారం కోదాడ …

అయ్యప్ప నామస్మరణతో మారుమోగిన అయ్యప్ప దేవాలయం.

ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి దంపతులు. ఎమ్మెల్సీ తనయుడు  రీనిష్ రెడ్డి చే 18 మెట్ల పడిపూజ. తాండూరు డిసెంబర్ 18 (జనం …

ముగిసిన కేస్లాపూర్ నాగోబా ఆలయ ప్రత్యేక పూజలు..

మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో గల ప్రముఖ ఆదివాసీల ఆరాధ్య దైవం… నాగోబా ఆలయ  పున: ప్రతిష్టాపన కార్యక్రమాలు.. తేదీ 12- 12-2022 నుండి 18- 12- 2022 …

చర్చించకుండానే కమిషనర్ సొంత నిర్ణయం

కోదాడ మున్సిపాలిటీలో ప్రోటోకాల్ వివాదం రోజురోజుకు ముదురుతుంది. గత కొంతకాలంగా మున్సిపాలిటీ కమిషనర్ చైర్పర్సన్ కు సరైన గౌరవం ఇవ్వకపోవడం ,చైర్ పర్సన్ కు మున్సిపాలిటీ పరిధిలో …

నాగోబా దేవాలయ పున: ప్రతిష్టాపన.

కార్యక్రమంలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ ఇంద్రవెల్లి ,డిసెంబర్ 18,జనం సాక్షి,   కేస్లాపూర్లో ఆదివాసుల ఆరాధ్యదైవం మేస్రం వంశ ఇలావేల్పు నాగోబా నూతన దేవాలయం, విగ్రహ …