ముఖ్యాంశాలు

చేపలకు బదులు కరెన్సీ నోట్లు లభ్యం

గౌహతి జూన్‌ 27 : చేపలు పట్టుకోవటం వారికి జీవనాధారం. ఏ రోజు చేపలు దొరికితే ఆ రోజు వారికి కడుపు నిండేది. ఎప్పటిలాగానే చేపలు పట్టటానికి …

ప్రచారానికి తెర ఓటర్లకు ఎర!- నేడే ‘సింగరేణి’ గుర్తింపు సంఘం ఎన్నికలు

ఆదిలాబాద్‌, జూన్‌ 27 : సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో రెండు నెలలుగా  సాగిన ప్రచారం తెరపడడంతో కార్మికులను ప్రసన్నం చేసుకునేందుకు ఆయా సంఘాలు వింధులు, …

మద్యం దుకాణాలు ప్రభుత్వమే నిర్వహించాలి

మద్యం లాటరీ కేంద్రాల వద్ద విపక్షాల ఆందోళన పలువురి అరెస్టు కొనసాగిన అరెస్టులు..లాఠీచార్జీ హైదరాబాద్‌, జూన్‌ 26 : రాష్ట్రవ్యాప్తంగా పోలీసు నిఘాలో లాటరీ ద్వారా మద్యం …

సంక్షేమ ఫలాలు ప్రజలకు అందేలా చూడండి

బీసీ సంక్షేమానికి నిధులు పెంచుతాం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ హైదరాబాద్‌, జూన్‌ 26 (ఎపిఇఎంఎస్‌): ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకి చేరువగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వాధికారులు ముఖ్య భూమిక …

కేంద్ర మంత్రి వీరభద్ర సింగ్‌ రాజీనామా

ఢిల్లీ, జూన్‌ 26 (ఎపిఇఎంఎస్‌): కేంద్ర మంత్రి వీరభద్ర సింగ్‌ రాజీనామా వీరభద్రసింగ్‌ మంగళవారంనాడు తన పదవికి రాజీనామాచేశారు.ఈ ఉదయం ఆయన ప్రధానమంత్రి డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌తో భేటీ …

లక్ష్మీపేట ఘటనపై సిట్టింగ్‌ జడ్జీ చేత న్యాయ విచారణ

జరపాలిహైదరాబాద్‌, జూన్‌ 25(జనంసాక్షి): శ్రీకాకుళం జిల్లా లక్ష్మిపేట గ్రామంలో దళితుల ఊచకోత ఘటనపై సిట్టింగ్‌ జడ్జితోగాని, స్వయం ప్రతిపత్తిగల దర్యాప్తు సంస్థతోగాని విచారణ జరిపించాలని ఆంధ్రప్రదేశ్‌ పౌరహ …

ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించండి

సీఎం ఆదేశం హైదరాబాద్‌, జూన్‌ 25 (జనంసాక్షి): ఎరువులు, విత్తనాల పంపిణీని సక్రమంగా నిర్వహించాలని, రైతులకు త్వరితగతిన అందించాలని ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. సచివాలయం నుంచి సోమవారంనాడు …

కాంగ్రెస్‌పై ప్రజలకు నమ్మకం పోయింది

పోరుబాట పడితేనే తెలంగాణ : కేకే హైదరాబాద్‌, జూన్‌ 25 (జనంసాక్షి): తెలంగాణ విషయంలో కాంగ్రెస్‌ పార్టీ మాటతప్పుతున్నట్టుగా తెలంగాణ ప్రజలు భావిస్తున్నారని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ …

ప్రణబ్‌ తెలంగాణ వ్యతిరేకి

శ్రీప్రణబ్‌కు ఎవరు ఓటేసినా తెలంగాణను వ్యతిరేకించినట్లే , శ్రీరిపోర్టు ఇవ్వని ప్రణబ్‌ కమిటీ.., శ్రీ రాష్ట్రపతి ఎన్నిలకు సీపీఐ దూరం : నారాయణ గోదావరిఖని, జూన్‌ 24, …

మొన్న ముంబయి సచివాలయం.. నిన్న పార్లమెంట్‌

నార్త్‌బ్లాక్‌లో అగ్నిప్రమాదం హోంశాఖకు చెందిన ఫైళ్లు దగ్ధం.. న్యూఢిల్లీ : పార్లమెంటు భవనం..నార్త్‌బ్లాక్‌లో ఆదివారం మధ్యాహ్నం సుమారుగా 2గంటల సమయంలో అగ్ని ప్రమాదం సంభ వించింది. నార్త్‌బ్లాక్‌లోని …

తాజావార్తలు