ముఖ్యాంశాలు

నిరుపేద వధువుకు పుస్తె మట్టేలు అందజేత.

దౌల్తాబాద్ మండల పరిధిలోని ఇందుప్రియల్ గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన పోతరాజు సత్తవ్వ,లచ్చయ్య కుమార్తె మంజుల వివాహానికి ఎమ్మెన్నార్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మద్దుల …

సీఎం కేసీఆర్, మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మరియు శ్రీనివాస్ గౌడ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన గౌడ సంఘం నేతలు….

వనపర్తి జిల్లా కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో స్థానిక రాజీవ్ చౌక్ లో సీఎం కేసీఆర్ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మరియు శ్రీనివాస్ గౌడ్ చిత్రపటాలకు …

డిసెంబర్ 3, 4 తేదీలలో అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం

అర్హత గల వారందరూ  ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలి. — జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సంగారెడ్డి ప్రతినిధి డిసెంబర్ 02:(జనం సాక్షి):  జిల్లాలోని అన్ని …

ఉమ్మడి జిల్లాకు నిధులు కేటాయింపు పట్ల హర్షం వ్యక్తం

టిఆర్ఎస్ పార్టీతోనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి; కోదాడ ఎంపీపీ చింత కవిత రాధారెడ్డి కోదాడ టౌన్ డిసెంబర్ 02 ( జనంసాక్షి ) ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో …

కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ లను రద్దు చేయాలి

ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేర్యాల (జనంసాక్షి) డిసెంబర్ 02 : కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను …

*భాగ్యనగర్ ప్రాంతాన్ని సందర్శించిన మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్*

నిర్మల్ పట్టణంలోని. భాగ్యనగర్ కాలనీలో శుక్రవారం మున్సిపల్ చైర్మన్.గండ్రత్ ఈశ్వర్  పర్యటించారు.వార్డు అంతటా కాలి నడకన తిరుగుతూ కాలనీవాసులకి పలు సమస్యలను ఆడిగితెలుసుకున్నారు.పారిశుద్ధ్య పనుల దృష్ట్యా రోడ్డు …

సంగారెడ్డి మున్సిపాలిటీ లో మంచినీళ్ళ కొరత..

వ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్న మహిళలు. — పట్టించుకోని మున్సిపల్ అధికారులు. సంగారెడ్డి ప్రతినిధి డిసెంబర్ 02:(జనం సాక్షి): సంగారెడ్డి పురపాలక సంఘము 29 వార్డు  మార్క్స్ నగర్ …

నిరుద్యోగ యువత వ్యాపార రంగంలో ఎదగాలి మోమిన్ పేట ఎస్సై విజయ ప్రకాష్

రుద్యోగ యువత వ్యాపార రంగాల్లో రాణించి ఆర్థికంగా లబ్ధి పొందాలని మోమిన్ పేట ఎస్ఐ విజయ్ ప్రకాష్ పేర్కొన్నారు శుక్రవారం మండల కేంద్రంలో స్మార్ట్ కార్ వాషింగ్ …

హైటెక్స్ లో మూడు రోజులు పాటు మ్యానుఫ్యాక్చరర్స్ యూనిఫార్మ్ అండ్ గార్మెంట్ ఎగ్జిబిషన్

హైదరాబాద్  హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్ లో యూనిఫాం మరియు గార్మెంట్స్ తయారీదారుల ఫెయిర్ 2022ను మరోసారి నిర్వహించేందుకు నిర్వాహకులు హైటెక్స్ లో సిద్ధం చేస్తున్నారు,  ఐదవ ఎడిషన్ …

మిషన్ భగీరథ త్రాగునీరు పూర్తి స్థాయిలో ప్రతి ఇంటికి అందించాలి: వికారాబాద్ ఎమ్మెల్య డాక్టర్ మెతుకు ఆనంద్”

మిషన్ భగీరథ త్రాగునీరు పూర్తిస్థాయిలో ప్రతి ఇంటికి అందించాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్* పేర్కొన్నారు శుక్రవారం మీతో నేను కార్యక్రమంలో భాగంగా మోమిన్ పేట్* …