వరంగల్

తూర్పు ఎమ్మెల్యేను కలిసిన టిడబ్ల్యుజేఎఫ్ నాయకులు

వరంగల్ ఈస్ట్, జూలై 29 (జనం సాక్షి) తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫె డ రేషన్ వరంగల్ జిల్లా నూతన కమిటీ నీ ఇటివల ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా …

*జీఎస్టీ పేరుతో ప్రజలపై పన్నుల భారాలు మోపుతున్న మోడీ*

మునగాల, జూలై 29(జనంసాక్షి): కేంద్రంలో ఉన్న బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆహార పదార్థాలపై పన్నులు విధించడం సరైంది కాదని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బుర్రి …

*వీఆర్ఏల సమ్మెకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు*

మునగాల, జులై 29(జనంసాక్షి): ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీ ప్రకారం వీఆర్ఏలకు పేస్కేలు అమలు చేయాలని తహసిల్దార్ కార్యాలయం ముందు ఐదవ రోజు రిలే నిరాహార …

*ఖాబర్ధర్ బీజేపీ నాయకులారా.. మా నాయకుల జోలికొస్తే తగ్గేదెలే..*

 -పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధారావత్ రాజేష్ నాయక్   దేవరుప్పుల, జులై 29 (జనం సాక్షి): మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర  మంత్రి …

గడువులోగా గ్రీనరీ సంబంద పనులు పూర్తి చేయాలి

– బల్దియా కమిషనర్ ప్రావీణ్య  -ఉద్యాన విభాగ ఆధికారుల తో సమీక్ష.. వరంగల్ ఈస్ట్, జూలై 29 (జనం సాక్షి)      నిర్దిష్ట గడువులోగా  గ్రీనరీ …

సోనియా గాంధీ మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా స్మృతి ఇరానీ దిష్టిబొమ్మను దగ్ధం-అధ్యక్షురాలు బడికె ఇందిరా

జనగామ (జనం సాక్షి) జూలై29: టీపీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య మరియు టీపీసీసీ మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతరావు ఆదేశాల మేరకు జనగామ జిల్లా మహిళ …

మృతుల కుటుంబాలను పరామర్శించిన సిరికొండ…….

టేకుమట్ల.జులై (జనంసాక్షి) జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని వివిధ గ్రామాలలో గురువారం తెలంగాణ తొలి శాసన సభాపతి,ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి పర్యటించారు.ఇటీవల వివిధ కారణాలతో మృతి …

*బిజెపి సంతకాల సేకరణ ఉద్యమం*

కొడకండ్ల, జులై (జనం సాక్షి): భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా మండలాధ్యక్షులు పనస రాములు ఆధ్వర్యంలో కొడకండ్ల మండల కేంద్రంలో రైతుల సంతకాల సేకరణ కార్యక్రమం …

గ్రామ ప్రగతి నివేదికలను సకాలంలో పూర్తి చేయాలి…

– కలెక్టర్ సి హెచ్ శివ లింగయ్య…. జనగామ కలెక్టరేట్ జూలై 28(జనం సాక్షి): గ్రామ ప్రగతి నివేదికలను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శివలింగయ్య …

మున్సిపల్ నిర్మాణ తవ్వకాల్లో పురాతన అమ్మ వారి విగ్రహం లభ్యం

మిర్యాలగూడ. జనం సాక్షి. స్థానిక హోసింగ్ బోర్డు లో పార్క్ నిర్మాణం కొరకు మున్సిపాలిటీ అధికారులు త్రవ్వకాలు జరుపుతుండగా పురాతనమైన అమ్మవారి విగ్రహం బయల్పడిన ఘటన , పట్టణంలోని …