వరంగల్

పిల్లల ఆసుపత్రులను సమగ్ర విచారణ జరపాలి.

యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి మాదం తిరుపతి. హనుమకొండ జిల్లా ప్రతినిధి జనంసాక్షి జూలై 28:- హనుమకొండ జిల్లాలోని చిన్న పిల్లల ఆసుపత్రులపై సమగ్ర విచారణ జరిపి ఆసుపత్రులపై …

కరీమాబాద్ లో కాంగ్రెస్ నాయకుల నిరసన

వరంగల్ ఈస్ట్ జూలై 28 (జనం సాక్షి) వరంగల్ నగరంలోని అండర్ రైల్వే గేట్ కరీమాబాద్ శాఖ రాశి కుంట వద్ద ప్రధాన రహదారిపై నిర్వహిస్తున్న మోరి …

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పై అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తూ కాంగ్రెస్ నాయకుల దిష్టిబొమ్మ దహణం.

జనగామ (జనం సాక్షి ) జూలై28:భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ లోక్ సభ నాయకుడు అదిర్ రంజన్ చౌదరి వైఖరి …

మానవ అక్రమ రవాణా అరికడదాం

లింగాల జనం సాక్షి ప్రతినిధి,  లింగాల మండల పరిధిలోని అప్పాయిపల్లి గ్రామంలో గురువారం శ్రామిక వికాస కేంద్రం ఆధ్వర్యంలో  ప్రపంచ మానవ అక్రమ రవాణా  వ్యతిరేక దినోత్సవ …

విద్యార్థులకు నాణ్యమైన వేడివేడి భోజనం అందించాలి.

ఏ టి డి ఓ కమలాకర్ రెడ్డి లింగాల జనం సాక్షి ప్రతినిధి విద్యార్థులకు వేడివేడి భోజనం అందించాలని ఏ టి డీ వో కమలాకర్ రెడ్డి …

కొత్తపల్లి గ్రామంలో కార్డెన్ అండ్ సర్చ్ 30 మోటార్ సైకిళ్ళు స్వాధీనం

…ఏసిపి  డి రఘు చందర్ స్టేషన్ ఘన్పూర్, జూన్   ,( జనం సాక్షి ),  మండలం లోని కొత్తపల్లి గ్రామంలో స్టేషన్ ఘన్పూ ర్ సబ్ డివిజన్ …

మున్సిపల్ చైర్ పర్సన్ మార్పు అనివార్యమే నా

– త్వరలో ఉత్కంఠకు తెర కొత్త చైర్పర్సన్ గా బాధ్యతలు చేపట్టనున్న లంక పుష్పలతా రెడ్డి – తీవ్ర ప్రయత్నాలతో ఎన్నో నాటకీయ పరిణామాల నేపథ్యంలో కొలువు …

ఆత్మీయ సన్మాన సభను విజయవంతం చేయండి.

భూపాలపల్లి టౌన్ జులై   (జనంసాక్షి)  కూడా చైర్మన్ గా నూతనంగా ఎన్నికైన సంగం రెడ్డి సుందర్ రాజు యాదవ్ కు ఉమ్మడి వరంగల్ జిల్లా అఖిలభారత యాదవ …

*వీఆర్ఏలకు మద్దతు తెలిపిన బిజెపి నాయకులు*

కొడకండ్ల, జులై27(జనం సాక్షి): భారతీయ జనతా పార్టీ కొడకండ్ల మండల శాఖ అధ్యక్షులు పులిగిల్ల ఉపేందర్ ఆధ్వర్యంలో వీఆర్ఏల నిరవేదిక సమ్మెకు భారతీయ జనతా పార్టీ నాయకులు  …

సి.ఎం.ఆర్. రైస్ ను నిర్ణీత కాలంలోగా అందివ్వాలి…

సి.ఎం.ఆర్. రైస్ ను నిర్ణీత కాలంలోగా అందివ్వాలి… – కలెక్టర్ సి హెచ్ శివ లింగయ్య…. జనగామ కలెక్టరేట్ జూలై 27(జనం సాక్షి): వానాకాలం 2021-22 కు …