అంతర్జాతీయం
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు…
ముంబై:నేడు స్టాక్మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. 235 పాయింట్ల లాభాలతో సెన్సెక్స్ 26,717 నిఫ్టీ 68 పాయింట్ల లాభంతో 8,095 దగ్గర ట్రేడవుతున్నాయి
ఢాకా చేరుకున్న మోడీ..
బంగ్లాదేశ్ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఢాకాకు చేరుకున్నారు.
నేడు ఢాకా – అగర్తల బస్ సర్వీసు ప్రారంభం..
బంగ్లాదేశ్ : నేడు ఢాకా – అగర్తల బస్సు సర్వీసు ప్రారంభం కానుంది. ఈ ప్రారంభ కార్యక్రమంలో బంగ్లాదేశ్, భారత ప్రధానులు షేక్ హసినా, మోడీలు పాల్గొనున్నారు.
స్వదేశానికి బయలుదేరిన రాష్ట్రపతి.
బెలారస్ : భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్వదేశానికి బయలుదేరారు. విదేశీ పర్యటనలో భాగంగా స్వీడన్, బెలారస్ దేశాలలో ప్రణబ్ పర్యటించిన సంగతి తెలిసిందే
తాజావార్తలు
- పోచంపల్లి మున్సిపాలిటీలో ఎగిరేది గులాబీ జెండానే మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి
- ఆర్మూర్ లో తీన్మార్ మల్లన్న ప్రచారం
- ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే వార్డు అభివృద్ధికి కృషి చేస్తా
- న్యాయవాదిని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి
- యూపీఎస్సీ కీలక మార్పులు ఇవే..
- బీజాపూర్లో ఎన్కౌంటర్..
- అమెరికాతో వాణిజ్య ఒప్పందంతో భారత్ పరపతి పెరిగింది
- దళితుల గురించి మాట్లాడే హక్కు ప్రవీణ్ కుమార్ కు లేదు
- “ఆకునూరులో ఆరోగ్యలక్ష్మి సమావేశం”
- 5వ వార్డులో బాత్క శంకర్ గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం
- మరిన్ని వార్తలు



