జాతీయం
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రాయితి సిలిండర్లను పెంచుతాం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పాలిత రాష్రాల్లో రాయితి సిలిండర్లను ఆరు నుంచి తొమ్మిదికి పెంచుతామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జనార్ధన్ ద్వివేది ఈ రోజు తెలిపారు.
ప్రధాని నివాసంలో కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ
న్యూఢిల్లీ:తృణముల్ కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకున్న నేపథ్యంలో తదనంతర పరిణామాలు, ప్రభుత్వ మనుగడ తదితర అంశాలపై చర్చించేందుకు కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ అయింది.
రేపు ట్రాన్స్పోర్టు కాంగ్రెస్ సమ్మె
ఢిల్లీ: అఖిల భారత మోటార్ ట్రాన్స్పోర్టు కాంగ్రెస్ రేపు సమ్మెకు దిగనుంది. డీజిల్ ధర పెంపునకు నిరసనగా సంఘం దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది.
తాజావార్తలు
- కేరళ నర్సుకేసులో చేతులెత్తేసిన కేంద్రం
- యెమెన్లో ఉరిశిక్ష పడిన ‘నిమిష’ విషయంలో కేంద్రం ఏమన్నదంటే?
- బోనాల సంబరం.. ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి
- అలనాటి నటి సరోజాదేవి కన్నుమూత
- అన్ని కోచ్లకు సీసీకెమెరాలు..
- ఇంధన స్విచ్లు ఆగిపోవడం వల్లే దుర్ఘటన
- బ్రిక్స్ అనుకూల దేశాలకు ట్రంప్ వార్నింగ్
- పాక్ ఉగ్రవాద మద్దతుదారు
- అమెరికా రాజకీయాల్లో కీలకపరిణామం
- హిమాచల్ ప్రదేశ్లో రెడ్అలర్ట్
- మరిన్ని వార్తలు