జాతీయం

నేడు కర్నాటక సీఎంగా శెట్టర్‌ ప్రమాణ స్వీకారం

బెంగుళూరు, జూలై 9 (జనంసాక్షి) : కర్నాటక రాజకీయం ఎన్నో మలుపులు తిరిగిన అనంతరం చివరికి ఓ కొలిక్కి వచ్చింది. బీజేపీఎల్పీ నాయకుడిగా మాజీ సీఎం యడ్యూరప్ప …

గాంధీజీ – హెర్మాన్‌ ఉత్తరాల సేకరణ

1.28 మిలియన్‌ డాలర్లతో కొనుగోలు న్యూఢిల్లీ : స్వాతంత్య్ర సమరయోధులకు సంబంధించిన విలువైన పత్రాలు, వస్తులు, కళాఖండాలను సేకరించేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర …

తెలంగాణపై త్వరలోనే శాశ్వత పరిష్కారం ఎంపి మందా జగన్నాధం

రాహుల్‌తో పాలడుగు భేటీ న్యూఢిల్లీ, జూలై 10 : తెలంగాణ సమస్యకు త్వరలోనే శాశ్వత పరిష్కారం లభించగలదని నాగర్‌కర్నూలు ఎంపి మందా జగన్నాథం అన్నారు. మంగళవారంనాడు ఆయన …

కర్నాటకంలో క్షణక్షణానికో మలుపు!

సహచరులకు మంత్రి పదవులు ఇవ్వాలి మెలిక పెట్టిన సదానందగౌడ బెంగళూరు, జూలై 10 : కర్నాటకంలో క్షణ క్షణానికో మలుపు.. నాయకత్వ మార్పు సజావుగా సాగుతుందనుకున్న బిజెపి …

ఇంతకీ..పింకీ.. అతడా.. ఆమె!?

పింకీకి బెయిల్‌ మంజూరు కోల్‌కతా, జూలై 10 : అథ్లెట్‌ పింకి ప్రమాణిక్‌కు మంగళవారంనాడు కోర్టులో ఊరట లభించింది. రేప్‌ కేసులో అరెస్టయిన పింకీకి నేడు కోర్టు …

ఉపరాష్ట్రపతిగా మరోసారి అన్సారికే చాన్స్‌ ?

న్యూఢిల్లీ, జూలై 9 (జనంసాక్షి): ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా తిరిగి హమీద్‌ అన్సారీనే ప్రతిపాదించేందుకు కాంగ్రెస్‌పార్టీ మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్‌ కోర్‌ కమిటీలో ఈ పదవి …

బెస్ట్‌ బేకరీ అల్లర్ల కేసులో …

నలుగురికి యావజ్జీవం ముంబయి స్పెషల్‌ కోర్టు తీర్పు ముంబయి,జూలై 9 (జనంసాక్షి) : బెస్ట్‌ బేకరీ అల్లర్ల కేసులో (2002) నలుగురికి యావజ్జీవం విధించగా మరో ఐదుగురిని …

ముగ్గురు అమర్‌నాథ్‌ యాత్రికుల మృతి

వీరిలో ఒకరు రాష్ట్రానికి చెందిన వ్యక్తి శ్రీనగర్‌ : అమర్‌నాథ్‌ యాత్రలో విషాదం చోటుచేసుకొంది. అనారోగ్యానికి గురైన ముగ్గురు భక్తులు మార్గమధ్యంలోనే కన్నుమూశారు. వీరిలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి …

కాశ్మీరులోయలో రక్తం చిందించా

సైన్యాధిపతి బిక్రం సింగ్‌ వెల్లడి న్యూఢిల్లీ : కాశ్మీరులోయలో తన రక్తం చిందిందని సైన్యాధిపతి జనరల్‌ బిక్రంసింగ్‌ చెప్పారు. 40 ఏళ్ల వృత్తి జీవితంలో ఎక్కువ కాలం …

26/11 దాడుల సూత్రధారులలను శిక్షించాలి

విదేశాంగ మంత్రి ఎస్‌.ఎం.కృష్ణ స్పష్టీకరణ టోక్యో: భారతపాకిస్థాన్‌ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు సాధారణ స్థితికి చేరుకోవాలంటే ముంబాయి దాడులు (26/11) సూత్రదారులను కఠినంగా శిక్షించాలని విదేశాంగ మంత్రి …