జాతీయం

15 ఏళ్ల విద్యార్థి సోషియల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌

బెంగళూరు, జూలై 5 (జనంసాక్షి): మంగళూరు సెయింట్‌ ఆలోయిసిస్‌ హైస్కూల్‌లో పదవ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి తన సొంత సోషియల్‌ నెట్‌ వర్కింగ్‌ సైట్‌ ఏర్పాటు …

పాల్వాయికి రాహుల్‌ గాంధీ

నో అపాయింట్‌మెంట్‌ ఇదో రకమైన అవమానం న్యూఢిల్లీ, జూలై 5 (జనంసాక్షి): తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్దన్‌రెడ్డిని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి …

‘బాబ్రి’ కూల్చివేతలో … పీవీ పరోక్ష హస్తం

ఆ సమయంలో పీవీ పూజల్లో నిమగ్నమయ్యాడు కూల్చి వేత పూర్తయ్యాకే మసీదు కూల్చారని తెలిసాకే పూజవిరమించాడు ప్రముఖ జర్నలిస్టు కుల్దీప్‌ నయ్యర్‌ ఆత్మకథలో సంచలన ఆరోపణ న్యూఢిల్లీ, …

తెలంగాణ ఇచ్చేయండి !

నాకేం అభ్యంతరం లేదు : కేంద్రమంత్రి కిషోర్‌చంద్రదేవ్‌ న్యూఢిల్లీ, జూలై 5 (జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని ముక్కలు చేసి ప్రత్యేక తెలంగాణ ఇవ్వ డం వల్ల తనకేం …

సీబీఐ జేడీ తీరుపై విచారణ జరుపండి

నా బిడ్డను కాపాడండి ప్రధానికి వైఎస్‌ విజయమ్మ వేడుకోలు న్యూఢిల్లీ, జూలై 4 (జనంసాక్షి): వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్య క్షుడు, ఎంపీ జగన్‌మో మన్‌రెడ్డిపై సిబిఐ …

అమాయక ఆదివాసీలను చంపి ఎన్‌కౌంటర్‌ అంటే ఎలా ?

ఆయుధాలు లేనివారిని చంపరాదన్న ప్రాథమిక సూత్రాలను పాటించలేదు మైనర్లను, మహిళలను బలితీసుకున్నారు ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌పై విచారణకు కేంద్ర మంత్రి కిషోర్‌చంద్రదేవ్‌ డిమాండ్‌ న్యూఢిల్లీ, జూలై 4 (జనంసాక్షి): …

205 మంది అవినీతి అధికారులపై విజి’లెన్స్‌’

న్యూఢిల్లీ : ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో పని చేసే 205 మంది అవినీతి అధికారులను కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ (సీవీసీ) గుర్తించింది. వారిలో అత్యధికంగా సెంట్రల్‌ బోర్డ్‌ …

రైతు సమస్యలను పరిష్కారించాలని ప్రధానమంత్రిని కలిసాం:వైకాపా

ఢిల్లీ: రాష్ట్రంలో రైతులు ఎదుర్కోంటున్న సమస్యలను త్వరగా పరిష్కారించాలని రైతులకు రుణాలు సకాలంలో అందటంలేదని విత్తనాలు ఎరువులు ఫ్రభుత్వ అసమర్థత వలన రైతులకు సకాలంలో అందక పోవటం …

ప్రణబ్‌, సంగ్మా నామినేషన్లు సక్రమం

న్యూఢిల్లీ, జూలై 3 : విపక్షాల అభ్యర్థిగా రాష్ట్రపతి ఎన్నికల బరిలో దిగిన పిఎ సంగ్మా నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారి ఆమోదించారు. రాష్ట్రపతి పదవికి నామినేషన్లను …

ఎయిర్‌ ఇండియా పైలెట్ల సమ్మె విరమణ

డిమాండ్ల పరిష్కారానికి కోర్టుకు హామీ ఇచ్చిన యాజమాన్యం న్యూఢిల్లీ, జూలై 3 (జనంసాక్షి): గత 58 రోజులుగా కొనసాగిస్తున్న సమ్మెను విరమించేందుకు ఎయిర్‌ఇండియా పైలట్లు మంగళవారంనాడు అంగీకరిం …