న్యూడిల్లీ: స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ రూపోందిస్తున్న ట్యాంకు విధ్వంసక క్షిపణి నాగ్ మరో ఎదురు దెబ్బ తగిలింది. ఈ అస్త్రం పరీక్ష ఇటీవల విఫలమైంది.సైన్యానికి చెందిన లెఫ్టినెంట్ …
ఢిల్లీ: తెలంగాణపై బీజేపీ ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుపై రాజ్యసభలో చర్చ కొనసాగుతుంది. తెలంగాణ ఇచ్చేందుకు కేంద్రం సముకంగా లేదని జవదేకర్ విమర్శించారు. తెలంగాణ విమోచన దినాన్ని జరిపేందుకు …
వివరణ ఇవ్వాలని మీడియా సంస్థలకు నోటీసు కోల్కతా, ఆగస్టు 16 : న్యాయవ్యవస్థపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ చేసిన వ్యాఖ్యలు ఆమె మెడకు చుట్టుకోబోతున్నాయి. కలకత్తా హైకోర్టు …
న్యూఢిల్లీ: భాషా కోవిదులను రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ బుధవారం ఘనంగా సత్కరించారు. సంస్కృతం, పర్షియన్, అరబిక్, పాలి తదితర భాషా పండితులు 23 మందికి ఆయన ఈ పత్రాలను …
లాటూర్: నిన్న కన్నుమూసిన కేంద్ర మంత్రి విలాస్రావు దేశ్ముఖ్ అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం నిర్వహించనున్నారు. ఆయన పార్థివశరీరాన్ని ప్రత్యేక విమానంలో ఈరోజు ఉదయం ఆయన స్వస్థలం లాటూర్కు …
న్యూఢిల్లీ, ఆగస్టు 14 (జనంసాక్షి): పార్లమెంటు ఉభయ సభలు గురువారం నాటికి వాయిదా పడ్డాయి. కేంద్ర మంత్రి విలాస్రావ్ దేశ్ముఖ్ కన్నుమూత పట్ల ఉభయ సభలు దిగ్భ్రాంతి …