న్యూఢిల్లీ, ఆగస్టు 14 (జనంసాక్షి): అవినీతికి వ్యతిరేకంగా, విదేశీ బ్యాంకుల్లో పేరుకుపోయిన నల్లధనాన్ని వెనక్కి రప్పించాలని కోరుతూ గత 6రోజులుగా అమరణ నిరాహారదీక్ష చేస్తున్న యోగా గురువు …
న్యూడిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా కేంద్ర ప్రభుత్వం పోలీసు విశిష్ట సేవా అవార్డులను ప్రకటించింది. ఈ అవార్డుకు ఎంపికైన వారిలో రాష్ట్రం నుంచి ముగ్గురు పోలీసులు ఎంపికయ్యారు. …
‘స్వాతంత్య్ర’ వేడుకలకు ముందు హైజాక్ ! అల్లర్లు సృష్టించేందుకు ‘లష్కరే’ కుట్ర నిఘా వర్గాల అనుమానాలు.. న్యూఢిల్లీ, ఆగస్టు 12 (జనంసాక్షి): దేశంలోని అన్ని ఎయిర్పోర్టుల్లో భారత …
ఢిల్లీ: రాంలీల మైదానంలో రాందేవ్ బాబా చేపట్టిన దీక్షకు తెలుగు దేశం మద్దతు తెలియజేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాలతో పార్టీ ఎంపీలు కొన్నకల్ల నారాయణ, …
ఢిల్లీ: హింసాత్మక సంఘటనల నేపథ్యంలో జులై21న మూతబడిన మారుతిఫ్లాంట్ పున:ప్రారంహంపై మారుతి సుజుకి రేపు నిర్ణయం తీసుకోనుంది. ఈ నేపథ్యంలో సంస్థకు పూర్తిస్థాయి భద్రత కల్పించాలని రాష్ట్ర …
ఢిల్లీ: భారత్లో విమానాలు హైజాక్ చేయాలని ఉగ్రవాదుల కుట్ర పన్నుతున్నారని ఇంటిలిజెన్స్ విభాగం నుంచి సమాచారం అగస్ట్ 15లోగా విమానాశ్రయాలను హైజక్ చేయాలని ఉగ్రవాద సంస్థలు కుట్ర …
ఢిల్లీ: ఉప రాష్ట్రపతి హమీద్అన్సారీ ప్రమాణస్వీకారానికి హాజరైన గవర్నర్ అనంతరం కేంద్ర మంత్రులతో భేటీ అయినారు. చిదంబరం, జైపాల్రెడ్డి, గులాంనబీతో విడివిడిగా ఆయన సమావేశమయినారు. పాలనపరమైన అంశాలతోపాటు. …