పుణే : పుణే బాంబు పేలుళ్ల ఘటనపై అన్నీ కోణీల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు మహరాష్ట్ర హోంశాఖ మంత్రి ఆర్ఆర్ పాటిల్ వెల్లడించారు. నగరంలో బాంబు పేలుళ్లు జరిగిన …
న్యూఢిల్లీ, జూలై 31 : కేంద్ర మంత్రి వర్గంలో మంగళవారంనాడు స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు హోంమంత్రిగా వ్యవహరించిన పి. చిదంబరం ఆర్థిక శాఖ మంత్రిగా నియమితులైనారు. …
ఢిల్లీ: అధిక ద్రవ్యోల్బణం ద్రవ్య విధానానికి ప్రధాన సవాలుగా మారిందని రిజర్వ్ బ్యాంక్ పేర్కొంది. 2012-13లో వృద్ది రేటు అంచనా కన్నా తక్కువగా ఉంటుందని ఆర్బీఐ పేర్కొంది. …
బాలాసోర్(ఒరిస్సా): ఇక్కడ సముద్రతీరంలో ఉన్న చడీపూర్ ప్రయోగక్షేత్రంలో బ్రహ్మోస్ శబ్దవేధి క్షి పణిని ఆదివారం పరీక్షించారు. ఇది 300 కిలోల సాంప్రదాయిక పేటుడు పదార్ధాలను మోసుకు పోగలదు. …
న్యూఢిల్లీ: కాంగ్రెస్, బీజేపీల చేతిలో దేశ భవిష్యత్తు భద్రంగా ఉండదని ప్రముఖ సంఘసేవా కార్యకర్త అన్నా హజారే అన్నారు. తాను స్వయంగా ఎన్నికలలో పాల్గొనబోవటం లేదని శుద్ధమైన …
లక్నో, జూలై 27 (జనంసాక్షి) : ఉత్తరప్రదేశ్లో పాఠశాల పైకప్పు కూలిన దుర్ఘటనలో ఆరుగురు విద్యార్థులు మృతిచెందారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్లోని బిజనూరులోని ఒక పాఠశాల పై …
45మంది మృతి… 4లక్షలమంది శిబిరాలకు తరలింపు కోక్రాఝర్, జూలై 27 : జాతుల వైరంతో అట్టడుకుతున్న అస్సాంలో బాధితుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. అల్లర్లు చెలరేగిన …
న్యూఢిల్లీ: ఆయుధాల వ్యాపారి అభిషేక్ వర్మతో సంబంధాల విషయంలో కాంగ్రెస్ సీనియర్ నేత జగదీష్ టైట్లర్ను సీబీఐ ప్రశ్నించింది. స్విట్జర్లాండ్కు చెందిన ఆమయుధాల తయారీ సంస్థను కేంద్ర …
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రెండో ఓడరేవు నిర్మాణానికి ఆగస్టు 31లోగా స్థలాన్ని నిర్ణయిస్తామని ప్రధాని కార్యాలయం ప్రకటించింది. ఓడరేవు నిర్మాణంపై సెప్టెంబర్ 31న కేంద్రమంత్రి వర్గం సూత్రప్రాయ ఆమోదం …