న్యూఢిల్లీ, జూలై 27 : క్రీడాజ్యోతిని అందుకోవడం జీవితంలో మరుపురాని ఘట్టం అని అమితాబ్బచ్చన్ శుక్రవారంనాడు మీడియాతో అన్నారు. ఇదంతా తన పూర్వ జన్మ సుకృతమని వినయంగా …
ముంబయి, జూలై 26 : భారీ పారిశ్రామిక సంస్థలు, బ్యాంకింగ్ రంగంలో లేని కంపెనీలు (కొత్తగా తమతమ వాణిజ్య బ్యాంకులను నెలకొల్పే అవకాశం కనిపించడం లేదు. ప్రస్తుతానికి …
అసోం, జూలై 26: అస్సాంలో హింసాకాండ రోజురోజుకు తీవ్రమవుతోంది. వలసవచ్చిన మైనారిటీలకు, బోడో గిరిజనులకు మధ్య ఘర్షణలు గురువారం కూడా కొనసాగాయి. తాజాగా ఎనిమిది మంది మృతదేహాలను …
నవ నిర్మాణ సమితి కార్యకర్తల దాడి లక్నో: నగరంలోని గోమతిపార్కులో ప్రతిష్టించిన యుపి మాజీ సిఎం మాయావతి విగ్రహం తలను ధ్వంసం చేశారు. పెద్దగా ప్రాచుర్యంలో లేని …
ప్రభుత్వం నుండి న్యాయసహాయం అందిస్తామని ప్రకటన న్యూఢిల్లీ, జూలై 25(జనంసాక్షి): ఆర్థికపరమైన ఇబ్బందులలో చిక్కుకున్న తమిళనాడు అథ్లెట్ శాంతి సౌందరాజన్ పరిస్థితిపై కేంద్ర క్రీడాశాఖా మంత్రి అజయ్ …
కోల్కతా: పెంచిన పెట్రోలు ధరపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనార్జీ మరోసారి కేంద్రంపై మండిపడ్డారు. పెట్రోలు ధర పెంపు నిర్ణయాన్ని దురదృష్టకరమని పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కితీసుకోవాలని …
రిషికేష్: బాలీవుడ్ సూపర్స్టార్ రాజేశ్ఖన్నా చితాభస్మాన్ని బుధవారం పవిత్ర గంగానదిలో కలిపారు. ఉత్తరాఖండ్లోని రిషికేష్లో ఈ కార్యక్రమం జరిగింది. రాజేశ్ఖన్నా భార్య డింపుల్ కపాడియా, కుమార్తె రింకీలు …
మైసూర్: వేగంగా వెళుతున్న రైలులో తనపై అఘాయిత్యం జరపబోయిన నలుగురు పురుషులను తీవ్రంగా ప్రతిఘటించిన ఒక 19ఏళ్ళ యువతి ఆ దుండగులు రైల్లో నుంచి బలంగా వెలుపలికి …