జాతీయం

ఎర్రకోటపై రైతుల జెండా

ర్యాలీ లో అసాంఘిక శక్తులు అందుకే హింసాత్మకమైంది విచారం వ్యక్తం చేసిన రైతు సంఘాలు’ ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేత న్యూఢిల్లీ,జనవరి26 (జనంసాక్షి): కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా …

ఎస్పీ బాలుకు పద్మవిభూషణ్‌

– ఇద్దరు మాజీ సీఎంలకు పద్మభూషణ్‌ – కర్నల్‌ సంతోష్‌బాబుకు ‘మహావీరచక్ర’ – ఏడుగురు క్రీడాకారులకు పద్మశ్రీ న్యూఢిల్లీ,జనవరి 25(జనంసాక్షి):ఈ ఏడాది 10 మందికి పద్మభూషణ్‌ పురస్కారం …

పార్టీనీ వీడలనుకున్నవాళ్లు గెటౌట్‌..

  కోల్‌కతా,జనవరి 25(జనంసాక్షి):ప్రజలకు సేవ చేసేవాళ్లకే తాము టికెట్లు ఇస్తామని, మిగతా వాళ్లు బీజేపీలోకి వెళ్లిపోవచ్చని స్పష్టం చేశారు. బీజేపీ ఓ వాషింగ్‌ పౌడర్‌ అని, దానితో …

నోట్లేవీ రద్దు కావడంలేదు: ఆర్బీఐ

ముంబయి,జనవరి 25(జనంసాక్షి):దేశంలో పలు పాత కరెన్సీ నోట్లు రద్దు చేస్తారంటూ వస్తోన్న వార్తలపై రిజర్వు బ్యాంకు స్పందించింది. అలాంటి వార్తలను కొట్టిపారేస్తూ ట్వీట్‌ చేసింది. దేశంలో రూ.100, …

మహాట్రాక్టర్‌ ర్యాలీకి సర్వంసిద్ధం

– గణతంత్ర దినోత్సవం నాడు 50వేల ట్రాక్టర్లతో ర్యాలీ.. దిల్లీ,జనవరి 25(జనంసాక్షి):వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ.. గణతంత్ర దినోత్సవం రోజున దేశ రాజధానిలో తలపెట్టిన ట్రాక్టర్‌ ర్యాలీకి రైతన్నలు …

రైతన్నకు సెల్యూట్‌:రాష్ట్రపతిరామ్‌నాథ్‌ కోవింద్‌

దిల్లీ,జనవరి 25(జనంసాక్షి): దేశంలోని ప్రతి భారతీయుడూ రైతన్నకు సెల్యూట్‌ చేయాలని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. కరోనా పరిస్థితుల్లోనూ రైతన్న సాగులో వెనకడుగు వేయలేదన్నారు. వారి కృషి …

అమ్మా.. మీ కొడుక్కు చెప్పు!

– మోదీ తల్లికి రైతుల లేఖ న్యూఢిల్లీ,జనవరి 24(జనంసాక్షి): వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు పెద్దఎత్తున ఆందోళన చేస్తుండగా.. మరోవైపు ఓ రైతు మాత్రం చట్టాల …

మహా ట్రాక్టర్‌ ర్యాలీకి సర్వంసిద్ధం

– భగ్నానికి పాక్‌లో కుట్ర జరుగుతోందట! -ఢిల్లీ పోలీసులు దిల్లీ,జనవరి 24(జనంసాక్షి):నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ రైతులు తలపెట్టిన ట్రాక్టర్‌ ర్యాలీలో అలజడికి పాక్‌లో కుట్ర …

యువత స్వయం సమృద్ధితోనే దేశాభివృద్ధి – ప్రధాని మోదీ

  దిల్లీ,జనవరి 24(జనంసాక్షి): ‘ఏక్‌ భారత్‌- శ్రేష్ఠ భారత్‌’ స్ఫూర్తితో ‘వోకల్‌ ఫర్‌ లోకల్‌’ కార్యక్రమాన్ని బలోపేతం చేయాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. కళాకారులు, ఎన్‌సీసీ క్యాడెట్లతో …

ఎన్నికల వేళే మీకు నేతాజీ గుర్తుకొస్తాడు

– మేము ప్రతీయేటా జయంతి జరుపుకుంటాం – పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ కోల్‌కతా,జనవరి 23(జనంసాక్షి): నేతాజీ సిద్ధాంతాలను పాటిస్తున్నామని చెప్పుకుంటున్న భాజపా.. ఆయన ప్రతిపాదించిన ప్రణాళిక కమిషన్‌ను …