జాతీయం

రాష్ట్రపతితో టిడిపి నేతల బృందం భేటీ

ఇటీవలి పరిణామాలపై వినతిపత్రం సమర్పణ రాష్ట్రంలో దమనకాండను వివరించామన్న బాబు అరాచక పాలన  సాగుతోందన్న సోమిరెడ్డి న్యూఢల్లీి,అక్టోబర్‌25 (జనంసాక్షి): ఎపిలో అధికార దుర్వినియోగంతో పాటు, మాదకద్రవ్యాలకు అడ్డాగా …

విపక్షాల అనైక్యతే మోడీ బలం ! 

భారతదేశంలో బలమైన ప్రతిపక్షం అన్నది లేకపోవడంతో దేశంలో ప్రధాని మోడీ ఏ నిర్ణయం తీసుకున్నా ఎదిరించే వారు లేకుండా పోతున్నారు. రైతులు ఏడాదిగా ఆందోళన చేస్తున్నా పెద్దగా …

కాంగ్రెస్‌ పార్టీలో పునరుత్తేజం వచ్చేనా

సమర్థ నేత లేక సతమతమవుతున్న కాంగ్రెస్‌ ప్రియాంకకు పగ్గాలు అప్పగించేందుక సోనియా అయిష్టత న్యూఢల్లీి,అక్టోబర్‌25 ,(జనంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ పెద్దఎత్తున పునరుజ్జీవం పొందగలదని ఆశిస్తున్న వారంతా పార్టీలో …

సామాన్యులకు గుదిబండగా పెగ్రో,గ్యాస్‌ ధరలు

నిత్యం ధరల పెరుగుదలతో గ్రావిూణజీవనం అస్తవ్యస్థం అల్పాదాయ వర్గాల వారికి భారంగా మారిన ధరలు న్యూఢల్లీి,అక్టోబర్‌25 ,(జనంసాక్షి): పెట్రో ధరలతో సామాన్య టూ వీలర్లు నడిపేవారు ఎతంగా …

అమిత్‌ షా పర్యటనతో కాశ్మీర్‌ ప్రజల్లో భరోసా

అభివృద్ది కార్యక్రమాలతో కొత్త శకం ఉగ్రమూకలకు హెచ్చరికలు పంపేలా చర్చలు న్యూఢల్లీి,అక్టోబర్‌25 ,(జనంసాక్షి):  కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కాశ్మీర్‌ పర్యటనతో అక్కడి ప్రజల్లో భరోసా నింపే ప్రయత్నం …

చిన్నమ్మకు మద్దతుగా అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం నేత దినకరన్‌

  చెన్నై: అన్నాడీఎంకే కైవసమే లక్ష్యంగా చిన్నమ్మ శశికళ సాగిస్తున్న పయనానికి తమ మద్దతును అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం నేత దినకరన్‌ ప్రకటించారు. ఆమె పర్యటనలకు తమ …

మాకు అధికారమివ్వండి

` 20 లక్షల ఉద్యోగాలిస్తాం ` విద్యార్థినులకు స్మార్ట్‌ ఫోన్లు..ఎలక్ట్రిక్‌ స్కూటీలు ` యూపీలో దూకుడు పెంచిన ప్రియాంక ` ఏక కాలంలో మూడు యాత్రలకు శ్రీకారం …

ఉత్తరాఖండ్‌లో విషాదం..

` పర్వతారోహణకు వెళ్లి 12 మంది మృతి దేహ్రాదూన్‌,అక్టోబరు 23(జనంసాక్షి):భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన దేవభూమి ఉత్తరాఖండ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. మంచు చరియలు విరిగిపడి 12 …

భాజపా వ్యతిరేఖశక్తుల్ని ఏకంగాచేస్తాం ` దీదీ

పనాజీ,అక్టోబరు 23(జనంసాక్షి):భాజపా వ్యతిరేకశక్తుల్ని ఏకంచేస్తామని బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. వచ్చే ఏడాది గోవాలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ పోటీలో నిలవనున్న …

అవినీతి రహిత పాలన అందిస్తాం

` కశ్మీర్‌ పర్యటనలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా శ్రీనగర్‌,అక్టోబరు 23(జనంసాక్షి): జమ్మూ`కశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్‌) చేసి తీరతామని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా …