జాతీయం

కంచెను లెక్కచేయని రైతులు

ఢిల్లీ సరిహద్దు ఘాజీపూర్‌ సమీపంలో పోలీసులు వేసిన ముళ్లకంచెను దాటుకుంటూ వెళ్తున్న రైతు కుటుంబాలు  

సాగుచట్టాల రద్దు కోరుతూ దద్ధరిల్లిన పార్లమెంట్‌

దిల్లీ,ఫిబ్రవరి 3(జనంసాక్షి):నూతన వ్యవసాయచట్టాలపై పార్లమెంట్‌ దద్ధరిళ్లుతోంది.బడ్జెట్‌ సమావేశాలు వాయిదా పడుతున్నాయి. ఈ ఉదయం రాజ్యసభ ప్రారంభం కాగానే రైతుల ఆందోళనపై విపక్షాలు ఆందోళనకు దిగాయి. సాగు చట్టాలను …

రైతులకు మద్ధతిస్తున్న సెలబ్రిటీలపై కేంద్రం గుస్సా..

దిల్లీ,ఫిబ్రవరి 3(జనంసాక్షి): రైతుల ఆందోళనపై తప్పుడు సమాచారం చేరవేస్తున్న ఖాతాలను ట్విటర్‌ పునరుద్ధరించడంపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై ట్విటర్‌కు నోటీసులు జారీ …

దీప్‌ సిద్ధూ ఆచూకీ చెబితే లక్ష నజరానా..

– రివార్డు ప్రకటించిన దిల్లీ పోలీసులు దిల్లీ,ఫిబ్రవరి 3(జనంసాక్షి): పంజాబీ నటుడు దీప్‌ సిద్ధూ, మరో ముగ్గురి గురించి సమాచారం ఇచ్చిన వారికి రూ.లక్ష రివార్డు ఇవ్వనున్నట్లు …

మళ్లీ పుంజుకున్న రైతుఉద్యమం

న్యూఢిల్లీ, జనవరి 30 (జనంసాక్షి): ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులు సరిహద్దుల్లో తమ నిరసనలు కొనసాగిస్తున్నారు. పోలీసులు బోర్డర్‌ …

కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించండి

దిల్లీ జనవరి 30 (జనంసాక్షి): టిఆర్‌ఎస్‌ పార్టీ నూతన వ్యవ సాయ చట్టాలకు వ్యతిరేకమని. అఖిలపక్ష సమావేశంలో టిఆర్‌ఎస్‌ ఎంపీ కే కేశవరావు నామా నాగేశ్వరరావు అన్నారు …

మరోసారి చర్చలకు సిద్ధం ప్రధాని మోదీ

పార్లమెంటులో చర్చకు అనుమతించండి అఖిలపక్షం డిమాండ్‌ న్యూఢిల్లీ,జనవరి30 (జనంసాక్షి):  రైతులతో మరోసారి చర్చలు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. పార్లమెంట్‌ …

వివాదాస్పద జడ్జికి సుప్రీం బ్రేక్‌

దిల్లీ జనవరి 30 (జనంసాక్షి): గత కొన్ని రోజులుగా చిన్నారులపై లైంగిక వేధింపుల కేసుల్లో వివాదాస్పద తీర్పులు ఇస్తున్న బాంబే హైకోర్టు మహిళా న్యాయమూర్తి జస్టిస్‌ పుష్ప …

రైతు సంఘాలు.. అనుమానించిందే నిజమయిందా?!

ట్రాక్టర్‌ పరేడ్‌ ను శాంతియుతంగా నిర్వహిస్తామని హావిూ ఇచ్చిన రైతుసంఘాలు గణతంత్ర దినోత్సవం రోజు ట్రాక్టర్‌ పరేడ్‌ కు అనుమంతించిన ఢిల్లీ పోలీసులు ఉద్యమాన్ని విచ్చిన్నం చేసేందుకు …

ఘనంగా గణతంత్ర వేడుకలు

ఢిల్లీ  జనవరి 26 (జనంసాక్షి):  తెలం గాణ మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని గవర్నర్‌ తమిళసై అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య, గణతంత్ర దేశంగా వర్ధిల్లుతున్న దేశ చరిత్రలో …