జాతీయం

యూపీలో మరో నిర్భయ

– అత్యాచారం ఆపై ఎముకలు విరగొట్టారు.. బదౌన్‌(ఉత్తరప్రదేశ్‌),జనవరి 6(జనంసాక్షి): ఎనిమిదేళ్ల క్రితం దేశంలో సంచలనం సృష్టించిన ‘నిర్భయ’ తరహా ఘోరమైన సామూహిక అత్యాచార ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. …

దేశంలో బర్డ్‌ఫ్లూ

– కేంద్రం అప్రమత్తత – రాష్ట్రాలకు అలర్ట్‌గా ఉండాలని సూచన – పరిస్థితిని సవిూక్షించేందుకు ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ దిల్లీ,జనవరి 6(జనంసాక్షి): దేశంలోని పలు రాష్ట్రాల్లో బర్డ్‌ …

ట్రాక్టర్‌ర్యాలీకి ట్రయల్‌ రన్‌

– శిక్షణ తీసుకుంటున్న 200 మంది మహిళలు చండీగఢ్‌,జనవరి 6(జనంసాక్షి): ఇంట్లో భర్త, పిల్లలకు వండి పెట్టడం.. కుటుంబ పోషణ కోసం పొలం పనుల్లో పాల్గొనడం.. ఇదీ …

దేశప్రజలందరికీ కరోనా టీకా పంపిణీ చేస్తాం

– జనవరి 13లోపే వ్యాక్సిన్‌ పంపిణీ మొదలు – వెల్లడించిన కేంద్ర ఆరోగ్యశాఖ దిల్లీ,జనవరి 5(జనంసాక్షి):కరోనా మహమ్మారిని ఎదుర్కొనే వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగం కింద భారత్‌లో అనుమతి …

రేపు రైతు ట్రాక్టర్‌ ర్యాలీలు

– జనవరి 26కు ఇది ట్రైలర్‌ – ప్రభుత్వాన్ని హెచ్చరించిన రైతుసంఘాలు దిల్లీ,జనవరి 5(జనంసాక్షి): కేంద్రంతో రైతు సంఘాల చర్చల ప్రతిష్ఠంభనతో ఆందోళనను ఉద్ధృతం చేస్తామని రైతు …

సిమ్లాలో టూరిస్టుల ఇక్కట్లు

– అటల్‌ టన్నెల్‌ వద్ద చిక్కుకున్న పర్యాటకులు – రక్షించిన హిమాచల్‌ పోలీసులు సిమ్లా,జనవరి 3(జనంసాక్షి): హిమాచల్‌ప్రదేశ్‌లో మంచు విపరీతంగా కురుస్తోంది. దీంతో గత అక్టోబర్‌లో రోహ్‌తంగ్‌ …

జోరువాన.. హోరు చలి..

– వెనకకు తగ్గని రైతులు – నేడు ఏడోదశ చర్చలు – చట్టాలు రద్దు చేసే వరకు పోరు ఆగదు – రైతు సంఘాలు దిల్లీ,జనవరి 3(జనంసాక్షి):చలి.. …

స్మశానం పైకప్పుకూలి 21 మంది మృతి

– మరో 20 మందికి గాయాలు దిల్లీ,జనవరి 3(జనంసాక్షి): యూపీలోని ఘజియాబాద్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఇక్కడి మురాద్‌నగర్‌లో వర్షం కారణంగా శ్మశానవాటిక ఘాట్‌ కాంప్లెక్స్‌లోని గ్యాలరీ …

మూడోదశ పూర్తికాకుండానే టీకాలా?

– తప్పుపట్టిన కాంగ్రెస్‌ దిల్లీ,జనవరి 3(జనంసాక్షి):కొవిడ్‌ నిరోధానికి దేశీయ ఔషధ దిగ్గజ సంస్థ భారత్‌ బయోటెక్‌ రూపొందించిన కొవాగ్జిన్‌, ఆక్స్‌ఫర్డ్‌- ఆస్ట్రాజెనెకా సౌజన్యంతో సీరం ఇన్‌స్టిట్యూట్‌ అభివృద్ధి …

కొత్త చట్టాల రద్దే..

– ప్రత్యామ్నాయం లేదు – స్పష్టం చేసిన రైతు సంఘాలు – 36వ రోజుకు చేరుకున్న కర్షకుల ఆందోళన దిల్లీ,డిసెంబరు 31(జనంసాక్షి): నూతన వ్యవసాయ చట్టాల రద్దే …