జాతీయం

అర్నబ్‌ తో జాతీయ భద్రతకు ముప్పు

అరెస్టుకు రంగం సిద్ధం ముంబయి జనవరి 21 (జనం సాక్షి): టీఆర్పీ కుంభకోణం కేసులో ఇటీవల లీకైన రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ అర్నబ్‌ గోస్వామి,మాజీ …

ఎట్టకేలకు.. టీకా వేయించుకునేందుకు మోదీ ముందుకు

దిల్లీ జనవరి 21 (జనం సాక్షి): రెండో దశ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ కరోనా టీకా వేయించుకోనున్నారు. ఆయనతో పాటు ముఖ్యమంత్రులు కూడా …

సీరమ్‌ ఇనిస్టిట్యూట్లో లో అగ్నిప్రమాదం

ఐదుగురు మృతి టీకా తయారీకి డోకా లేదు పుణె  జనవరి 21 (జనం సాక్షి): ప్రముఖ ఫార్మా సంస్థ సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (సీఐఐ)కు చెందిన …

వెనకడుగు ముచ్చటే లేదు

సాగు చట్టాల రద్దు చేసే వరకు కదిలేది లేదు సర్కార్‌ మెట్టు దిగిన నమ్మని రైతులు ట్రాక్టర్‌ ర్యాలీ నిర్వహించి తీరుతాం రైతు సంఘాలు దిల్లీ  జనవరి …

నీతిఆయోగ్‌ ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌ ర్యాంకుల విడుదల

తెలంగాణ 4 ఏపీ ఏడో స్థానం దిల్లీ జనవరి 20 (జనంసాక్షి): దేశ ప్రగతిలో నూతన ఆవిష్కరణల పాత్రను తెలిపే ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌ -2020ని నీతి ఆయోగ్‌ …

సర్కారు మెడలు వంచిన అన్నదాతలు

ఎట్టకేలకు దిగివచ్చినా ప్రభుత్వం ఏడాదిన్నర పాటు చట్టాల నిలుపుదలకు అంగీకారం దిల్లీ  జనవరి 20 (జనంసాక్షి): మూడు వ్యవసాయ చట్టాలపై రైతుల ఆందోళనలతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది..! …

రోడ్డు ప్రమాదంలో చిన్ననాటి మిత్రుల మృతి

– మినీ బస్సు, ట్రక్కు 13మంది దర్మరణం ధార్వాడ్‌,జనవరి 15(జనంసాక్షి): సంక్రాంతి పర్వదినం వేళ పెను విషాదం.. కర్ణాటకలోని ధార్వాడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హుబ్లీ …

కార్పొరేట్ల కోసమే కొత్త చట్టం

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ దిల్లీ,జనవరి 15(జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న పోరాటాన్ని చూసి గర్వపడుతున్నానని కాంగ్రెస్‌ నేత …

రద్దే ఏకైక మార్గం

– సవరణలకు ఒప్పుకోం – ఫలించని చర్చలు – 19న మళ్లీ భేటి దిల్లీ,జనవరి 15(జనంసాక్షి): వివాదాస్పదమైన మూడు వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వం, రైతుల మధ్య …

బర్డ్‌ఫ్లూ భయం

ఢిల్లీలో చికెన్‌ అమ్మకాలు నిషేధం న్యూఢిల్లీ,జనవరి 13(జనంసాక్షి): దక్షిణ, ఉత్తర ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌(ఎన్‌డీఎంసీ) పరిధిలోని రెస్టారెంట్లు, ¬టళ్లలో చికెన్‌ అమ్మకాలపై అధికారులు నిషేధం విధించారు. అదే …