జాతీయం

10న పాక్షిక చందగ్రహణం

న్యూఢిల్లీ,జనవరి8(జనంసాక్షి):  10న పాక్షిక చందగ్రహణం ఏర్పడనుంది. శుక్రవారంరాత్రి 10.30 గంటల నుంచి 11వ తేదీ తెల్లవారుజామున 2.30 గంటల వరకు గ్రహణం కనిపించనుంది. మొత్తం నాలుగు గంటల …

ఉల్టా చోర్‌..(కిక్కర్‌)

జేఎన్‌యూ అధ్యక్షురాలు ఆయిశీ ఘోష్‌పై ఎఫ్‌ఐఆర్‌ – గాయపడ్డ 19మంది విద్యార్థులపై కూడా .. – ముసుగు గుండాల కంటే ముందు బాధితురాలిపైనే కేసు.. హైదరాబాద్‌,జనవరి 7(జనంసాక్షి):ఢిల్లీలోని …

జేఎన్‌యూలో గాయపడ్డ విద్యార్థులను పరామర్శించిన బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె

దిల్లీ,జనవరి 7(జనంసాక్షి):దిల్లీలోని ప్రతిష్ఠాత్మక జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ)లో విద్యార్థులపై జరిగిన దాడిలో బాధితులను పరామర్శించేందుకు బాలీవుడ్‌ అగ్రనటి దీపికా పదుకొణె బుధవారం రాత్రి వర్సిటీని సందర్శించారు. …

నేడు కార్మిక సంఘాల బంద్‌

అప్రమత్తం అయిన ప్రభుత్వం న్యూఢిల్లీ,జనవరి7(జనంసాక్షి):  దేశవ్యాప్తంగా బుధవారం 8న భారత్‌ బంద్‌ను కేంద్ర కార్మిక సంఘాలు ప్రకటించాయి. కేంద్రం అనుసరిస్తున్న కార్మిక, ప్రజా, జాతి వ్యతిరేకత విధానాలకు …

బిజెపిలో చేరిన మోత్కుపల్లి

తెలంగాణలో బిజెపి బలోపేతం అవుతుందన్న లక్ష్మణ్‌ న్యూఢిల్లీ,జనవరి7(జనంసాక్షి): మాజీ మంత్రి, సీనియర్‌ నేత మోత్కుపల్లి నర్సింహులు భాజపాలో చేరారు. దిల్లీలో ఆ పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు …

దాడి కారకుల నుంచి పరిహారం రాబడతాం

జెఎన్‌యూ దాడి ఉన్మాద చర్య: విసి న్యూఢిల్లీ,జనవరి7(జనంసాక్షి):  జవహర్లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) విద్యార్థులు, టీచర్లపై భయానక దాడి దురదృష్టకరమని, బాధాకరమని వైస్‌ ఛాన్స్‌లర్‌ మామిడాల జగదీశ్‌ …

వెల్లుల్లి దొంగతనంతో వ్యక్తిని చితకబాదిన రైతులు

నగ్నంగా ఊరేగించడంపై పోలీసుల కేసు భోపాల్‌,జనవరి7(జనంసాక్షి):  ¬ల్‌సేల్‌ మార్కెట్‌లో వెల్లుల్లి దొంగతనం చేశాడని.. ఓ వ్యక్తి బట్టలూడదీసి కొట్టారు. ఈ అమానవీయ ఘటన మధ్యప్రదేశ్‌లోని మందసౌర్‌లో సోమవారం …

జెఎన్‌యూ దాడి మాపనే: హిందూ రక్షాదళ్‌

న్యూఢిల్లీ,జనవరి7(జనంసాక్షి): జెఎన్‌యూ దాడికి తమదే బాధ్యతని హిందూ రక్షాదళ్‌ ప్రకటించింది.  ముసుగులు వేసుకుని వచ్చి విద్యార్థులపై ఢిల్లీలోని జేఎన్‌యూలో దాడి చేసింది తమ వర్కర్లే అని హిందూ …

యూపీలో ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేత

లక్నో ,డిసెంబర్‌27(జ‌నంసాక్షి): పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్‌లో గత కొద్ది రోజుల నుంచి ఆందోళనలు కొనసాగుతున్న విషయం విదితమే. ఈ క్రమంలో శుక్రవారం మసీదుల్లో ప్రార్థనలు …

నేటితో మూతపడనున్న శబరిమల అయ్యప్ప ఆలయం

తిరువనంతపురం,డిసెంబర్‌27(జ‌నంసాక్షి): శబరిమల అయ్యప్ప స్వామికి శుక్రవారంతో మండల పూజలు పూర్తవుతాయి. దీంతో మూడు రోజుల పాటు ఆలయ తలుపులు మూసుకోనున్నాయి. మకరజ్యోతి సందర్భంగా తిరిగి ఈ నెల …