జాతీయం

బాబా రామ్‌దేవ్ ఫొటో మార్ఫింగ్… నిందితుడు అరెస్టు

దాద్రీ(జ‌నం సాక్షి ): ఉత్తరప్రదేశ్‌లోని దాద్రికి చెందిన రయీసుద్దీన్ తన వాట్సప్ గ్రూపులో బాబా రామ్‌దేవ్ మార్ఫింగ్ ఫొటో పోస్టు చేశారు. దీంతో అతని వాట్సప్ గ్రూపులోని ఇతర …

ప్రధాన మంత్రి ‘మన్ కీ బాత్’

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ‘ఆకాశవాణి’ ద్వారా ‘మన్ కీ బాత్’ వినిపించారు. హింస, క్రూరత్వం వల్ల ఉపయోగం ఉండదని చెప్పారు. ఏ సమస్యనైనా …

ఆన్సర్ షీట్లను అమ్మేసిన ఆటో డ్రైవర్

బీహార్(జ‌నం సాక్షి): విద్యా వ్యవస్థలో ఏవైనా లొసుగులు బయటపడాలంటే అవి బీహార్‌లోనే ఎక్కువగా జరుగుతుంటాయి. బోర్డు పరీక్షల్లో ఎన్నో అక్రమాలు, అవకతవకలు ఇదివరకు బయటపడిన సంగతి తెలిసిందే. …

రాజధాని ఢిల్లీ మరో ఉద్యమo

న్యూఢిల్లీ(జ‌నం సాక్షి) : జాతీయ రాజధాని ఢిల్లీ మరో ఉద్యమానికి వేదిక కాబోతోంది. దేశ వ్యాప్తంగా ఎన్నో పర్యవరణ ఉద్యమాలను నిర్వహించిన చిప్కో ఇప్పుడు ఢిల్లీలో ఉద్యమానికి సిద్ధమైంది. …

అబద్దాల ప్రచారంలో కాంగ్రెస్‌ దిట్ట

దాని పాలనాకాలమంతా అబద్దాలతోనే సరి అభివృద్ది కోసమే మా శ్రమంతా మోహన్‌పుర వ్యవసాయ ప్రాజెక్ట్‌కు ప్రధాని మోడీ శ్రీకారం కాంగ్రెస్‌ తీరును తీవ్రంగా దుయ్యబట్టిన మోడీ భోపాల్‌,జూన్‌23(జ‌నం …

కమల్‌ పార్టీకి ఇసి గుర్తింపు

న్యూఢిల్లీ,జూన్‌23(జ‌నం సాక్షి): తమిళ నటుడు కమల్‌ హాసన్‌ ఆవిష్కరించిన మక్కల్‌ నీది మయ్యంకు రాజకీయ పార్టీగా గుర్తింపు దక్కింది. శనివారం ఎన్నికల కవిూషన్‌ రాజకీయ పార్టీగా నమోదు …

గవర్నర్‌కు వ్యతిరేకంగా డిఎంకె నిరసన

స్టాలిన్‌ అరెస్ట్‌ చెన్నై,జూన్‌23(జ‌నం సాక్షి): తమిళనాడు గవర్నర్‌ బన్వరిలాల్‌ పురోహిత్‌కు వ్యతిరేకంగా నిరసనకు దిగిన డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు డిఎం.కె.స్టాలిన్‌ను పోలీసులు శనివారంనాడు నిర్బంధించారు. డీఎంకే కార్యకర్తల …

కర్నాటక బిజెపి నేత దారుణ హత్య

హంతకుల కోసం పోలీసుల గాలింపు బెంగుళూరు,జూన్‌23(జ‌నం సాక్షి): కర్ణాటకలోని చిక్కమగళూర్‌ బీజేపీ జనరల్‌ సెక్రటరీ మహ్మద్‌ అన్వర్‌ దారుణ హత్యకు గురయ్యారు. గౌరి కలువే ప్రాంతంలో గుర్తుతెలియని …

వంతెనపై నుంచి పడ్డ ట్రక్కు: ఏడుగురు దుర్మరణం

అహ్మదాబాద్‌,జూన్‌23(జ‌నం సాక్షి): గుజరాత్‌లోని అమ్రేలి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భావ్‌నగర్‌-సోమనాథ్‌ రహదారి సవిూపంలో వంతెనపై నుంచి ట్రక్కు అదుపు తప్పి పడిపోయింది. ఈ ప్రమాదంలో …

రెచ్చగొట్టే వ్యాఖ్యలపై కఠిన చర్యలు

డిజిపి వైద్‌ హెచ్చరిక శ్రీనగర్‌,జూన్‌23(జ‌నం సాక్షి): మిలిటెంట్ల అంత్యక్రియలు, ఇతర సమావేశాల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే వారిపై కశ్మీర్‌ పోలీసులు ఉక్కుపాదం మోపనున్నారు. యువతపై తీవ్ర ప్రభావం …