జాతీయం

కుమారస్వామి ప్రభుత్వం కష్టమే?

మంత్రి పదవులు దక్కలేదని ఎమ్మెల్యేల అలక 12మంది ఎమ్మెల్యేల తిరుగుబావుటా సముదాయించేందుకు రంగంలోకి దిగిన పీసీసీ చీఫ్‌ పరమేశ్వర బెంగళూరు, జూన్‌8(జ‌నం సాక్షి) : కర్ణాటక రాష్ట్రంలో …

ఆమె హిందూ వ్యతిరేకి.

 అందుకే చంపేశాం! జర్నలిస్ట్‌ గౌరీలంకేష్‌ హత్యకేసులో నిందితుడు వెల్లడి బెంగళూరు, జూన్‌8(జ‌నం సాక్షి) : జర్నలిస్ట్‌ గౌరీ లంకేష్‌ హత్యే కేసులో అరెస్టయిన తొలి నిందితుడు కేటీ …

హర్యానా ప్రభుత్వంపై.. 

ఒలింపిక్‌ క్రీడాకారుల ఆగ్రహం న్యూఢిల్లీ, జూన్‌8(జ‌నం సాక్షి) : క్రీడాకారుల సంపాదనలో మూడో వంతు రాష్ట్ర క్రీడా మండలికి ఇవ్వాలన్న హర్యానా ప్రభుత్వ ఆదేశాలపై ఒలింపిక్‌ క్రీడాకారులు …

చూస్తూ ఉండండి.. ఏం జరుగుతుందో..!

 ట్విట్టర్‌లో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ న్యూఢిల్లీ, జూన్‌8(జ‌నం సాక్షి) : బిహార్‌ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఒకవైపు ఎన్డీయే తన మిత్ర పక్షాలను కాపాడుకునే ప్రయత్నం …

రాష్ట్రపతి భవన్‌ లో వ్యక్తి మృతదేహాo

న్యూఢిల్లీ(జ‌నం సాక్షి): రాష్ట్రపతి భవన్‌ ఉద్యోగుల క్వార్టర్స్‌లో శుక్రవారం కలకలం రేగింది. ఈ క్వార్టర్‌లో ఓ వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. మృతుడు రాష్ట్రపతి సచివాలయంలో …

రాజీవ్‌ గాంధీ తరహాలో మోదీని చంపేద్దాం!

ఇంటర్నల్‌ కమ్యూనికేషన్‌ వ్యవస్థను గుట్టురట్టు చేసిన పుణె పోలీసులు పూణె, జూన్‌8(జ‌నం సాక్షి) : ప్రధాని నరేంద్ర మోదీని హత్య చేసేందుకు మావోయిస్టులు ప్లానేసినట్లు తెలుస్తోంది. మావోలు …

కాన్పసూర్‌ ఆస్పత్రిలో మరో ఘోరం

ఎసి పనిచేయక నలుగురు పేషెంట్ల మృతి కాన్పూర్‌,జూన్‌8(జ‌నం సాక్షి): ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో దారుణం జరిగింది. గణెళిశ్‌ శంకర్‌ విద్యార్థి మెమోరియల్‌ మెడికల్‌ కాలేజీలో ఏసీ వ్యవస్థ నిలిచిపోవడంతో …

అమేథీ వైఫల్యాలే ప్రచారాస్త్రాలు

రాహుల్‌కు కౌంటర్‌ కోసం బిజెపి ఎత్తులు రాయ్‌పూర్‌,జూన్‌8(జ‌నం సాక్షి): ఎంపిగా సొంత నియోజకవర్గం అమేథీలో వైఫల్యాలను బిజెపి ప్రచారం చేయడం ద్వారా రాహుల్‌ను ఎదుర్కోవాలని చూస్తోంది. అక్కడి …

హెగ్డేవార్‌ భారతమాత ముద్దుబిడ్డ

ఆర్‌ఎస్‌ఎస్‌ సందర్శకుల పుస్తకంలో ప్రణబ్‌ రాత నాగపూర్‌,జూన్‌7(జ‌నం సాక్షి): మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ గురువారం ఆరెస్సెస్‌ వ్యవస్థాపక సర్‌సంఘ్‌చాలక్‌ కేశవ్‌ బలిరామ్‌ హెగ్డేవార్‌ జన్మస్థలాన్ని సందర్శించారు. …

ముంబైని ముంచెత్తిన భారీ వర్షం

రైళ్లు దారిమళ్లింపు..స్తంభించిన జనజీవనం అధికారులతో సవిూక్షించిన సిఎం ఫడ్నవీస్‌ ముంబై,జూన్‌7(జ‌నం సాక్షి): ముంబై మహానగరం నీటమునిగిపోయింది. భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్థమైంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. …