జాతీయం
అసోంలో ఉగ్రవాది హతం..
అసోం: కోక్రాఝర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఎన్డీఎఫ్బీ(ఎస్)కు చెందిన ఓ ఉగ్రవాది హతమయ్యాడు.
శ్రీనగర్ లో అగ్నిప్రమాదం..
జమ్మూ కాశ్మీర్: శ్రీనగర్లోని నవాయి సబ్ కాంప్లెక్స్ లో అగ్రి ప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్ఆర్..టీఏ పెంపు..
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇంటి అద్దె భత్యం, రవాణా భృతిని పెంచుతూ సెంట్రల్ గవర్నమెంట్ ఉత్తర్వులు జారీ చేసింది.
రాయిపూర్ కు చేరుకున్న రాజ్ నాథ్ సింగ్..
ఛత్తీస్ గఢ్ : కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ రాయిపూర్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయన ఛత్తీస్ గఢ్ లో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు.
కేంద్రహోంశాఖ కార్యదర్శితో ఇరు రాష్ట్రాల సీఎస్ ల భేటీ..
ఢిల్లీ: కేంద్రహోంశాఖ కార్యదర్శితో ఇరు రాష్ట్రాల సీఎస్ లు భేటీ అయ్యారు. ఇరు రాష్ట్రాల ఆస్తులు, అప్పుల పంపకాలపై చర్చ జరుగనుంది.
తాజావార్తలు
- నానో ఆలోచన ఎప్పటికీ మరువలేనిది
- ఆర్టీసీ బస్సు ఢీకొని హోంగార్డు మృతి
- డిఎస్సీ అభ్యర్థులకు భరోసా కల్పిస్తున్న ప్రభుత్వం.. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
- 2 లక్షల్లోపే రుణం అయినా మాఫీ కాలె
- భట్టి విక్రమార్క వైఖరిపై కాంగ్రెస్లో గుసగుసలు
- భౌతిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్..
- కోల్కతా ఆర్జికర్ ఆస్పత్రి ఘటన
- అట్టహాసంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- అసెంబ్లీ ఫలితాల్లో ఆప్కు ఆశాభంగం
- హర్యానాలో భాజాపా హ్యాట్రిక్
- మరిన్ని వార్తలు