జాతీయం

జమ్మూలో కొనసాగుతున్న ఎ న్ కౌంటర్…

జమ్మూ కాశ్మీర్ : కుప్వార జిల్లాలోని తగ్ధార్ సెక్టార్ వద్ద భద్రతా దళాలు..ఉగ్రవాదుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో ఐదు లేదా ఆరుగురు ఉగ్రవాదులను బందీగా …

యెమెన్ రాజధానిపై సౌదీ దాడులు..

సనా: యెమెన్ రాజధాని సనా పై సౌదీ సంకీర్ణ సైనిక కూటమి వైమానిక దాడులు చేసింది. ఆ నగరంలోని హౌతీ తీవ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా సౌదీ కూటమి …

80 శాతం మార్కులు సాధించిన విద్యార్థినిపై యాసిడ్ దాడి..

కోల్ కతా : హయ్యర్ సెకండరీ ఎగ్జామ్స్ లో 80 శాతం మార్కులు సాధించిన విద్యార్థినిపై ఓ ఆగంతకుడు యాసిడ్ దాడి చేశాడు. శుక్రవారం సాయంత్రం జరిగిన …

పాక్ తో సంబంధాలు..మూడు సూత్రాలు కీలకం – సుష్మా..

ఢిల్లీ : పొరుగుదేశమైన పాక్ తో సంబంధాలు మెరుగు కావాలంటే మూడు సూత్రాలపై ఆధార పడుతుందని భారతదేశ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పేర్కొన్నారు. 1. శాంతియుత …

అసోంలో ఉగ్రవాది హతం..

అసోం: కోక్రాఝర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఎన్‌డీఎఫ్‌బీ(ఎస్)కు చెందిన ఓ ఉగ్రవాది హతమయ్యాడు.

శ్రీనగర్ లో అగ్నిప్రమాదం..

జమ్మూ కాశ్మీర్: శ్రీనగర్‌లోని నవాయి సబ్ కాంప్లెక్స్ లో అగ్రి ప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు.

ఫ్లడ్ రిలీఫ్ స్కాంపై విచారణ – హరీష్ రావత్..

డెహ్రాడ్రూన్ : ప్రభుత్వ అధికారులు సమర్పించిన ఫోర్జరీ బిల్లులపై విచారణ జరపాల్సిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని ఉత్తరాఖండ్ సీఎం హరీష్ రావత్ పేర్కొన్నారు. బాధ్యాతరహితంగా వ్యవహరించిన వారిపై …

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్ఆర్..టీఏ పెంపు..

ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇంటి అద్దె భత్యం, రవాణా భృతిని పెంచుతూ సెంట్రల్ గవర్నమెంట్ ఉత్తర్వులు జారీ చేసింది.

రాయిపూర్ కు చేరుకున్న రాజ్ నాథ్ సింగ్..

ఛత్తీస్ గఢ్ : కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ రాయిపూర్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయన ఛత్తీస్ గఢ్ లో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు.

కేంద్రహోంశాఖ కార్యదర్శితో ఇరు రాష్ట్రాల సీఎస్ ల భేటీ..

ఢిల్లీ: కేంద్రహోంశాఖ కార్యదర్శితో ఇరు రాష్ట్రాల సీఎస్ లు భేటీ అయ్యారు. ఇరు రాష్ట్రాల ఆస్తులు, అప్పుల పంపకాలపై చర్చ జరుగనుంది.