ప్రారంభమైన కేంద్ర కేబినెట్
ఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ నివాసంలో కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభమయింది.
ఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ నివాసంలో కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభమయింది.
ఢిల్లీ: కేంద్ర హోంశాఖతో నేడు ఎపి, తెలంగాణ సీఎస్ లు భేటీ కానున్నాయి. ఈ సమావేశంలో విభజన సమస్యలు, ఉద్యోగుల విభజనపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
కేరళ: నైరుతి రుతుపవనాలు నేడు కేరళ తీరాన్ని తాకనున్నాయి.