జాతీయం

ప్రారంభమైన కేంద్ర కేబినెట్

ఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ నివాసంలో కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభమయింది.

నేడు కేంద్రహోంశాఖతో ఇరు రాష్ట్రాల సీఎస్ ల భేటీ

ఢిల్లీ: కేంద్ర హోంశాఖతో నేడు ఎపి, తెలంగాణ సీఎస్ లు భేటీ కానున్నాయి. ఈ సమావేశంలో విభజన సమస్యలు, ఉద్యోగుల విభజనపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

కేరళ తీరాన్ని తాకనున్న నైరుతి రుతుపవనాలు

కేరళ: నైరుతి రుతుపవనాలు నేడు కేరళ తీరాన్ని తాకనున్నాయి.

మోడీ పాలనపై రాహుల్ విమర్శలు

కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కేరళ పర్యటనలో ఉన్న రాహుల్ త్రిసూర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో …

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో భేటీ అయిన మంత్రి ఈటెల

ఢిల్లీ:కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో మంత్రి ఈటెల భేటీ అయ్యారు. ఈ భేటీలో తెలంగాణ రాష్ర్టానికి ఎల్‌పీజీ గ్యాస్ కోటాపై, రాష్ర్టానికి కొత్తగా …

మోడీ ప్రభుత్వంపై మాజీ ప్రధాని మన్మోహన్ విసుర్లు

ఢిల్లీ:మా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు పేర్లు మార్చి మోడీ ప్రభుత్వం ప్రవేశ పెడుతోందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వ హయాంలోనే …

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు…

ముంబై:స్టాక్ మార్కెట్లు నేడు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రారంభంలో 145 పాయింట్లకు పైగా నష్టపోయిన బాంబే స్టాక్ఎక్సేంజ్ సెన్సెక్స్ ఆ తర్వాత కోలుకొంది. సెన్సెక్స్120 పాయింట్ల నష్టంతో  27,407  …

కాశ్మీర్‌లో త‌గ్గిన‌ ఉష్ణోగ్రతలు

దేశమంతటా ఎండలు మండిపోతుంటే.. కాశ్మీర్ లో మాత్రం ఒక్కసారిగా వాతావరణం ఛేంజ్ అయింది. అక్కడ గత 24 గంటల నుంచి జల్లులు కురుస్తున్నాయి. చలిగాలులు వీస్తున్నాయి. దీంతో …

యుపిఎ పదేశ్ల పాలన అవినీతిమయం

ఢిల్లీ: యుపిఎ పదేశ్ల పాలన అవినీతిమయమని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఎద్దేవా చేశారు. మోడీ ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుందని తెలిపారు. మోడీ ఏడాది …

మరో అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ ఆరెస్టు

ఢిల్లీ: మరో అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ మణిఅన్నన్ ను పోలీసులు ఆరెస్టు చేశారు. స్మగ్లర్ ముఖేష్ బదానియా ఇచ్చిన సమాచారంతో ఢిల్లీలో కడప పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. స్మగ్లర్ …