నేడు డీడీ కిసాన్ ఛానల్ ప్రారంభం
ఢిల్లీ: నేడు డీడీ కిసాన్ ఛానల్ ను ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించనున్నారు.
ఢిల్లీ: నేడు డీడీ కిసాన్ ఛానల్ ను ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించనున్నారు.
ముంబై : శివసేన ఎమ్మెల్యే కృశాన్ ఘొడా(61) హఠాన్మరణం చెందారు. గుండెపోటులో ఆదివారం తెల్లవారుజామున ఆయన కన్నుమూశారు.
ఢిల్లీ : నేటి నుండి రాష్ట్రపతి భవన్ లో వైఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి.