జాతీయం

నేడు డీడీ కిసాన్ ఛానల్ ప్రారంభం

ఢిల్లీ: నేడు డీడీ కిసాన్ ఛానల్ ను ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించనున్నారు.

మోదీకి ధన్యవాదాలు తెలిపిన జయలలిత…

చెన్నై: ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులకు తమిళనాడు సీఎం జయలలిత ధన్యవాదాలు తెలిపారు. ఐదోసారి ముఖ్యమంత్రిగా …

టిఎంసీలో రెండు వర్గాల మధ్య ఘర్షణ

కోల్కత్తా:పశ్చిమబెంగాల్‌లో రెండు తృణమూల్ కాంగ్రెస్ వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఆసాన్సాల్‌లో రెండు తృణమూల్ వర్గాలు పరస్పరం దాడి చేసుకున్నాయి. ఒక వర్గంపై మరొక వర్గం …

ఢిల్లీ హరినగర్‌లో దారుణం

ఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో మరో దారుణం జరిగింది. ఉద్యోగమిస్తానని నమ్మించి…. వివాహితపై ఓ ప్రబుద్ధుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. ఢిల్లీ హరినగర్‌లో ఈ ఘటన జరిగింది. బాధితురాలికి… నిందితుడు …

తీవ్రవాద నిర్మూలనలో పాక్ కు సహకారం – రాజ్ నాథ్..

లక్నో: తీవ్రవాద నిర్మూలనలో భారత ప్రభుత్వం పాకిస్థాన్‌కు అన్ని విధాలా సహకరిస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఇందుకు తమ ప్రభుత్వం అన్ని చర్యలు …

శివసేన ఎమ్మెల్యే హఠాన్మరణం..

ముంబై : శివసేన ఎమ్మెల్యే కృశాన్ ఘొడా(61) హఠాన్మరణం చెందారు. గుండెపోటులో ఆదివారం తెల్లవారుజామున ఆయన కన్నుమూశారు.

నేడు ఐపీఎల్ గ్రాండ్ ఫైనల్..

కోల్ కతా : ఐపీఎల్ -8 క్లైమాక్స్ కు చేరుకుంది. విజేత ఎవరో నేడు తేలబోతోంది. ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ – ముంబై ఇండియన్స్ జట్లు …

శాసనసభాపక్ష నేతగా జయలలిత ఎన్నిక…

చెన్నై : అన్నాడీఎంకే నేతల సమావేశం ముగిసింది. జయలలిత శాసనసభపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాసేపట్లో సీఎం పదవికి పన్నీర్ సెల్వం రాజీనామా చేయనున్నారు. మధ్యాహ్నాం గవర్నర్ …

రాష్ట్రపతి భవన్ లో నేటి నుండి వైఫై సేవలు..

ఢిల్లీ : నేటి నుండి రాష్ట్రపతి భవన్ లో వైఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో మరో ఘోరం

దేశ రాజధాని ఢిల్లీలో మరో ఘోరం వెలుగుచూసింది. ఓ మహిళ ఆటోలో వెళ్తుండగా ఐదుగురు దుండగులు కారులో వచ్చి అటకాయించి ఆమెను కిడ్నాప్‌ చేశారు. అనంతరం ఆమెపై …