కాసేపట్లో మోడీ ఉన్నతస్థాయి సమావేశం..
ఢిల్లీ : తాజా భూ ప్రకంపనల నేపథ్యంలో భారత ప్రధాని మోడీ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది.
ఢిల్లీ : తాజా భూ ప్రకంపనల నేపథ్యంలో భారత ప్రధాని మోడీ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది.
ఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో మరోసారి భూప్రకంపనలు సంభవించాయి. భూమి స్వల్పంగా కంపించింది. ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు.
ఉత్తర్ ప్రదేశ్ : భూకంపంలో చనిపోయిన కుటుంబాలకు రూ. రెండు లక్షలు, క్షతగాత్రులకు రూ.20వేల ఎక్స్ గ్రేషియాను సీఎం అఖిలేష్ ప్రకటించారు.
బీహార్ : భూకంప ప్రభావంతో బీహార్ లో 15 మంది మృతి చెందారు. యూపీలో ఇద్దరు మృతి చెందారు.