జాతీయం

కాసేపట్లో మోడీ ఉన్నతస్థాయి సమావేశం..

ఢిల్లీ : తాజా భూ ప్రకంపనల నేపథ్యంలో భారత ప్రధాని మోడీ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది.

ఢిల్లీలో మరోసారి భూప్రకంపనలు..

ఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో మరోసారి భూప్రకంపనలు సంభవించాయి. భూమి స్వల్పంగా కంపించింది. ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు.

కారులో మహిళపై రేప్

 మీరట్: ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. ఇద్దరు దుండగులు పట్టపగలే ఓ యువతిని కారులో తిప్పుతూ అత్యాచారానికి పాల్పడ్డారు. మీరట్లో శనివారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.40 ఏళ్ల యువతి …

భూకంపం..ఎక్స్ గ్రేషియా ప్రకటించిన అఖిలేష్..

ఉత్తర్ ప్రదేశ్ : భూకంపంలో చనిపోయిన కుటుంబాలకు రూ. రెండు లక్షలు, క్షతగాత్రులకు రూ.20వేల ఎక్స్ గ్రేషియాను సీఎం అఖిలేష్ ప్రకటించారు.

బీహార్ లో 15మంది..యూపీలో ఇద్దరు..

బీహార్ : భూకంప ప్రభావంతో బీహార్ లో 15 మంది మృతి చెందారు. యూపీలో ఇద్దరు మృతి చెందారు.

15 రోజులు బంధించి.. ఇద్దరు అమ్మాయిలపై గ్యాంగ్ రేప్

ఖాండ్వా: అమ్మాయిలపై జరుగుతున్న  ఉన్మాద ఆగడాలకు అంతూపొంతూ లేకుండాపోతోంది.  మధ్యప్రదేశ్లోని  ఖాండ్వా జిల్లాలో  మరో ఘోరం చోటు చేసుకుంది. రేవా ప్రాంతానికి చెందిన ఇద్దరు అమ్మాయిలను 15 …

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 245 పాయింట్ల నష్టంతో 28,800 దగ్గర ముగిసింది. నిఫ్టీ 84 పాయింట్లు కోల్పోయి 8,750 దగ్గర …

అత్యాచారం చేసి, మతమార్పిడికి ఒత్తిడి

 సుల్తాన్పూర్: ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. సుల్తాన్పూర్లో ఓ వ్యక్తి తన భార్య, సమీప బంధువు సాయంతో ఓ దళిత మహిళను ఐదు నెలలుగా బంధించి, అత్యాచారం చేయడంతో …

స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

హైదరాబాద్ : పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి స్వల్పంగా తగ్గాయి. పెట్రోల్‌పై లీటర్‌కు రూ. 80 పైసలు, డీజిల్‌పై లీటర్‌కు రూ. 1.30 పైసలు తగ్గింది. తగ్గిన …

జనతాపరివార్ పార్టీ అధ్యక్షులుగా ములాయం సింగ్..

ఢిల్లీ: జనతాపరివార్ సమావేశం ముగిసింది. ఆరు పార్టీల విలీనానికి అఖిలపక్షం ఆమోదం తెలిపింది. ఆరు పార్టీల విలీనంతో జనతాపరివార్ పార్టీ ఏర్పాటు అయింది. ములాయం సింగ్ యాదవ్ ను జనతాపరివార్ …