జాతీయం
రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన సీనియర్ కేంద్ర మంత్రుల భేటీ..
న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ అధ్యక్షతన సీనియర్ కేంద్రమంత్రులు ఇవాళ సమావేశమయ్యారు.
ఢిల్లీ గుజరాత్ భవన్ లో అగ్నిప్రమాదం
ఢిల్లీ: గుజరాత్ భవన్ లో అగ్నిప్రమాదం జరిగింది. పది ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలార్పారు.
బోరు బావిలో చిన్నారి..
చెన్నై : తమిళనాడు రాష్ట్రం ఆర్కాట్ వద్ద చిన్నతక్కాయ్లో ఓ చిన్నారి ప్రమాదవశాత్తు బోరు బావిలో పడింది. సమాచారం అందుకున్న అధికారులు చిన్నారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.
తాజావార్తలు
- డిఎస్సీ అభ్యర్థులకు భరోసా కల్పిస్తున్న ప్రభుత్వం.. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
- 2 లక్షల్లోపే రుణం అయినా మాఫీ కాలె
- భట్టి విక్రమార్క వైఖరిపై కాంగ్రెస్లో గుసగుసలు
- భౌతిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్..
- కోల్కతా ఆర్జికర్ ఆస్పత్రి ఘటన
- అట్టహాసంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- అసెంబ్లీ ఫలితాల్లో ఆప్కు ఆశాభంగం
- హర్యానాలో భాజాపా హ్యాట్రిక్
- జమ్ముకశ్మీర్ సీఎంగా ఒమర్ అబ్దుల్లా
- 370 రద్దుపై రెఫరెండం
- మరిన్ని వార్తలు