జాతీయం
‘స్వరాజ్ అభియాన్’ పార్టీని ప్రారంభించిన ఆప్ బహిష్కృత నేతలు
ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బహిష్కరించబడిన నేతలు యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషన్ లు ‘స్వరాజ్ అభియాన్’ పేరుతో కొత్త పార్టీని ప్రారంభించారు.
ఢిల్లీ విమానాశ్రయంలో భారీగా కొకైన్ పట్టివేత…
ఢిల్లీ:విమానశ్రయంలోరూ.65 కోట్ల విలువైన కొకైన్ కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కొకైన్ ను తరలిస్తున్న వ్యక్తి ని కూడా అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉచిత దర్శనానికి 6 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 4గంటల సమయం పడుతోంది.
తాజావార్తలు
- డిఎస్సీ అభ్యర్థులకు భరోసా కల్పిస్తున్న ప్రభుత్వం.. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
- 2 లక్షల్లోపే రుణం అయినా మాఫీ కాలె
- భట్టి విక్రమార్క వైఖరిపై కాంగ్రెస్లో గుసగుసలు
- భౌతిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్..
- కోల్కతా ఆర్జికర్ ఆస్పత్రి ఘటన
- అట్టహాసంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- అసెంబ్లీ ఫలితాల్లో ఆప్కు ఆశాభంగం
- హర్యానాలో భాజాపా హ్యాట్రిక్
- జమ్ముకశ్మీర్ సీఎంగా ఒమర్ అబ్దుల్లా
- 370 రద్దుపై రెఫరెండం
- మరిన్ని వార్తలు