జాతీయం

భారతదేశానికి చేరుకున్న 300 మంది..

ఢిల్లీ : నేపాల్ లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలిస్తున్నారు. బుధవారం ఉదయం రెండు విమానాల్లో మూడు వందల మంది భారతీయులను తరలించారు. మరోవైపు మృతుల సంఖ్య …

తమిళనాడులో బస్సు బీభత్సం..నలుగురు మృతి.. `

తమిళనాడు : రాష్ట్రంలో ఓ బస్సు బీభత్సం సృష్టించింది. తిరువన్నామళై సమీపంలో అదుపు తప్పిన బస్సు ఇళ్లలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా మరో …

ఢిల్లీకి చేరిన ‘ఎటకారం’ నటుడు విజయ్ మృతదేహం..

ఢిల్లీ : నేపాల్ భూకంపంలో మృతి చెందిన ‘ఎటకారం’ చిత్ర నటుడు, నృత్య దర్శకుడు విజయ్ మృతదేహం ఢిల్లీకి చేరుకుంది. బుధవారం మధ్యాహ్నానానికి హైదరాబాద్ విమానాశ్రయం చేరుకొనే …

నేడు బెంగళూరు – రాజస్థాన్ మ్యాచ్.

బెంగళూరు : ఐపీఎల్ 8లో భాగంగా నేడు బెంగళూరు జట్టుతో రాజస్థాన్ తలపడనుంది. రాత్రి 8గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

కృష్ణా జలాల వివాదంపై సుప్రీంలో తుది విచారణ..

ఢిల్లీ : కృష్ణా జలాల వివాదంపై నేడు సుప్రీంకోర్టులో తుది విచారణ జరగనుంది.

‘మీకోసం నేను పోరాడతా’

   న్యూఢిల్లీ : అకాల వర్షాలతో పంట నష్టపోయిన పంజాబ్ రైతులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పేందుకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మంగళవారం ఆ రాష్ట్రంలో పర్యటించారు. …

బీహార్ లో రోడ్డు ఆక్సిడెంట్..ఇద్దరు మృతి..

బీహార్ : నలందా జిల్లా సక్ రాల్ గ్రామ జాతీయ రహదారిపై కారు అదుపు తప్పి ఆగి ఉన్న బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి …

బుధవారం సీఎస్ఆర్ జాతీయ సదస్సును ప్రారంభించనున్న రాష్ట్రపతి..

ఢిల్లీ : విజ్ఞాన్ భవన్ లో సీఎస్ఆర్ (కార్పొరేట్ సామాజిక బాధ్యత) జాతీయ సదస్సును బుధవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించనున్నారు.

బిహార్‌లో రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి

హైదరాబాద్‌: బిహార్‌ రాష్ట్రం నలందా జిల్లా సక్‌రాల్‌ గ్రామం వద్ద జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, పలువురికి గాయాలయ్యాయి. …

గోరఖ్ పూర్ కు చేరుకున్న 60 మంది తెలుగు వైద్య విద్యార్థులు..

గోరఖ్ పూర్ : 60 మంది తెలుగు వైద్య విద్యార్థులు గోరఖ్ పూర్ కు చేరుకున్నారు. ఈ రాత్రికి గోరఖ్ పూర్ లో బస చేసిన అనంతరం …