జాతీయం
నేడు బెంగళూరు – రాజస్థాన్ మ్యాచ్.
బెంగళూరు : ఐపీఎల్ 8లో భాగంగా నేడు బెంగళూరు జట్టుతో రాజస్థాన్ తలపడనుంది. రాత్రి 8గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
కృష్ణా జలాల వివాదంపై సుప్రీంలో తుది విచారణ..
ఢిల్లీ : కృష్ణా జలాల వివాదంపై నేడు సుప్రీంకోర్టులో తుది విచారణ జరగనుంది.
బుధవారం సీఎస్ఆర్ జాతీయ సదస్సును ప్రారంభించనున్న రాష్ట్రపతి..
ఢిల్లీ : విజ్ఞాన్ భవన్ లో సీఎస్ఆర్ (కార్పొరేట్ సామాజిక బాధ్యత) జాతీయ సదస్సును బుధవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించనున్నారు.
తాజావార్తలు
- డిఎస్సీ అభ్యర్థులకు భరోసా కల్పిస్తున్న ప్రభుత్వం.. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
- 2 లక్షల్లోపే రుణం అయినా మాఫీ కాలె
- భట్టి విక్రమార్క వైఖరిపై కాంగ్రెస్లో గుసగుసలు
- భౌతిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్..
- కోల్కతా ఆర్జికర్ ఆస్పత్రి ఘటన
- అట్టహాసంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- అసెంబ్లీ ఫలితాల్లో ఆప్కు ఆశాభంగం
- హర్యానాలో భాజాపా హ్యాట్రిక్
- జమ్ముకశ్మీర్ సీఎంగా ఒమర్ అబ్దుల్లా
- 370 రద్దుపై రెఫరెండం
- మరిన్ని వార్తలు