జాతీయం

ఢిల్లీకి చేరుకున్న 9మంది తెలుగువారు..

ఢిల్లీ : నేపాల్ నుండి 9మంది తెలుగు వారు ఢిల్లీకి చేరుకున్నారు. ఈ 9మందిలో ఐదుగురు హైదరాబాద్ వాసులున్నారు.

కోల్ కతా – రాజస్థాన్ మ్యాచ్ రద్దు..

కోల్ కతా : ఈడెన్ గార్డెన్స్ లో ఈ రోజు సాయంత్రం జరగాల్సిన కోల్ కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. …

633 మందిని తరలించాం – జై శంకర్..

ఢిల్లీ : ఇప్పటి వరకు నేపాల్ నుండి 633 మందిని తరలించినట్లు విదేశాంగ కార్యదర్శి జై శంకర్ తెలిపారు. నేపాల్ లో చిక్కుకున్న వారందరినీ రక్షిస్తామని, 35 …

భూకంపం వల్ల భారత్ లో 62 మంది మృతి..

ఢిల్లీ : భూకంపం వల్ల భారత్ లో 62 మంది మృతి చెందినట్లు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి జై శంకర్ తెలిపారు. 259 మంది గాయాలయ్యాయన్నారు. …

రైతు ఆత్మహత్యకు, భూ సేకరణ చట్టంకు సంబంధం లేదు – వెంకయ్య..

ఢిల్లీ : రైతు గజేంద్ర సింగ్ ఆత్మహత్యకు భూ సేకరణ చట్టానికి సంబంధం లేదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పేర్కొన్నాడు. కాంగ్రెస్ తో సహా ప్రతిపక్షాలు …

పాలెం ఎయిర్ పోర్టుకు చేరిన యాత్రికుల విమానం..

ఢిల్లీ : పాలెం ఎయిర్ పోర్టుకు సి-17 విమానం చేరుకుంది. ఈ విమానంలో 225 మంది యాత్రికులున్నారు. ఇంకా నేపాల్ లో 350 మంది తెలుగు వారు …

నేపాల్ లో పాల్వంచ వాసుల గల్లంతు..

నేపాల్ : ఖమ్మం జిల్లా పాల్వంచకు చెందిన ముగ్గురి ఆచూకి తెలియడం లేదు. వీరంతా నేపాల్ కు విహార యాత్రకు వెళ్లారు. సికిందరాబాద్ వారాసీగూడలోలోని ఓం సాయిరామ్ …

భారీ వర్షం..ప్రారంభం కాని మ్యాచ్..

కోల్ కతా : భారీ వర్షం కురుస్తుండడంతో కోల్ కతా – రాజస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభం కాలేదు.

కోల్ కతాలో భారీ అగ్నిప్రమాదం..

కోల్ కతా : సిటీ మార్ట్ దుకాణ సముదాయంలో భారీ ఎత్తున అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. 18 ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం …

రేపు ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాలు.

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఇంటర్ మీడియట్ ద్వితీయ సంవత్సర ఫలితాలు సోమవారం విడుదల కానున్నాయి. ఉదయం పది గంటలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి …