జాతీయం

లఖ్వీ విడుదల దురదృష్టకరం – రాజ్ నాథ్ సింగ్..

న్యూఢిల్లీ : ముంబై పేలుళ్ల కుట్రదారు లఖ్వీని పాక్ విడుదల చేయడం దురదృష్టకరమని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు. లఖ్వీ విడుదలపై పాక్ …

లఖ్వీ విడుదల

ముంబై దాడుల సూత్రధారి లఖ్వీ జైలు నుంచి విడుదలయ్యాడు. ఆయన్ని విడుదల చేయాల్సిందిగా లాహోర్ హైకోర్టు పాక్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. లఖ్వీని అర్ధరాత్రి జైలు నుంచి వదిలేయడంతో …

హస్తినలో మరో నిర్భయ..

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మరో దారుణం జరిగింది. క్యాబ్ డ్రైవర్ ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

బెంగాల్లో ఘోర రోడ్డు ప్రమాదం

కోల్కతా: పశ్చిమ బెంగాల్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకొని 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 30 మందికి గాయాలపాలయ్యారు. బెంగాల్లోని బర్ద్వాన్-కత్వాల్ రహదారి గుండా వెళుతున్న బస్సుపై …

రీపోస్టుమార్టం పై 17కు వాయిదా వేసిన మద్రాస్ హైకోర్టు…

చెన్నై:శేషాచలం ఎన్ కౌంటర్ లో మృతి చెందిన మృదేహాలకు రీపోస్టుమార్టం పై మాద్రాస్ హైకోర్టు తీర్పును 17కు వాయిదా వేసింది. ఈనెల 17 వరకు మృతదేహాలను తిరువణ్ణామలై …

రూ.20లక్షల పరిహారం చెల్లించాలి: వైగో..

తమిళనాడు: శేషాచలం ఎన్ కౌంటర్ మృతుల కుటుంబాలకు రూ.20లక్షల పరిహారం చెల్లించాలని ఎండీఎంకే అధినేత వైగో డిమాండ్ చేశారు. ఏపీ జైళ్లలో ఉన్న మా కూలీల బాధ్యత తమిళనాడు …

‘ధనుష్’ ప్రయోగం విజయవం

అణు క్షిపణి ‘ధనుష్’ ప్రయోగం విజయవంతమైంది. ఒడిసా తీరం నుంచి ఎస్ఎఫ్‌సీ ఈ అణుబాణాన్ని విజయవంతంగా పరీక్షించింది. 350 కిలోమీటర్ల లక్ష్యాలను ధనుష్ ఛేదిస్తుంది. నావికాదళ రకమైన …

బెంగాల్ నూతన సచివాలయంలో అగ్నిప్రమాదం

కోల్ కతా: బెంగాల్ నూతన సచివాలయంలో అగ్ని ప్రమాదం సంభవించి భారీగా మంటలు ఎగిసి పడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది ఇరవై ఫైరింజన్లతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి.

‘భూ’ ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా సుప్రీంలో పిల్

ఢిల్లీ: భూసేకరణ ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా సుప్రీం కోర్టు లో పిల్ దాఖలైంది. పిల్ ను స్వీకరించిన కోర్టు ఏప్రిల్ 13న విచారణ చేపట్టనుంది.

సత్యం రామలింగరాజు కుంభకోణం కథా…

ఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద వైట్ కాలర్ కుంభకోణం… సత్యం కంప్యూటర్స్ కేసు తుదితీర్పు వెలువడింది. సుమారుగా ఐదేళ్లపాటు సాగిన విచారణ చివరకు రామలింగరాజును దోషిగా తేల్చింది. …